Main Story

Editor’s Picks

Trending Story

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే. ఎన్నికల నేపథ్యంలో

1.ఇండియాటుడే సర్వేః ఏపీ గ్రాఫ్స్ ఇలా! 2.ఆరునెలల కిందటితో పోలిస్తే. 3.ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు…

ఏ నోటీసూ లేదు..అధికారులు కూడా ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు

జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏఎమ్బీ మల్టీఫ్లెక్స్ కు ఏ నోటీసూ ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యం తరపున ఏషియన్ సునీల్ తెలిపారు….

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2019 నోటిఫికేషన్ విడుదల

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్),…

వైఎస్సార్సీపీలోకి వలసలకు తాత్కాలిక బ్రేక్.. తిరిగి వచ్చిన వెంటనే జగన్ అభ్యర్థుల ప్రకటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వానికి వారంరోజుల విరామం పడినట్టే. నిన్న రాత్రి లండన్ బయల్దేరి వెళ్లారు వైఎస్ జగన్….

లక్ష్మీపార్వతి వల్లే నో చాన్స్ అంటూ…. మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం

తొలిసారిగా మంత్రిగా అవకాశం దక్కించుకున్న ఎర్రబెల్లి….ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు…వరంగల్ జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేతకు ప్రశంసల వెల్లువ. మీడియాతో…

హీరో నాగార్జున వైకాపా టికెట్ మీద పోటీ…అదే నిజమైతే.. దర్శకేంద్రుడికి కష్టం

గుంటూరు నుంచి హీరో నాగార్జున వైకాపా టికెట్ మీద పోటీ. ఇదీ ఈరోజు వారల్లో హడావుడికి కారణమైన కీలకవార్తల్లో ఒకటి….

400 ఏళ్ల ఆచారం…దర్గాకు చేరుకున్న గ్రామస్థులు.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ

మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సేవలకు ‘112

దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే టోల్ ఫ్రీ నంబరు 112 ను తొలి విడతలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ…

మఖ్యమంత్రి కొండవీడు పర్యటన సందర్భంలో…. రైతు ఆత్మహత్యపై విష ప్రచారం.. గుంటూరు ఎస్పీ వార్నింగ్

గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు…

అమెరికాలో హైదరాబాది దంపతుల మృతి, భార్యను చంపిన భర్త ఆత్మహత్య

భారత సంతతి దంపతులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టెక్సాస్ లోని ఘగర్ ల్యాండ్ ప్రాంతంలో…

చెన్నై ముంబై ఢిల్లీ కొలకత్తా లను కలుపుతూ రైల్వే స్వర్ణ చతుర్భుజి కారిడార్లు

సులబoగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి స్వర్ణ చతుర్భుజి పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ సంసిద్ధమైంది. ప్రధాన నగరాలైన…

సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు 4రోజుల జైలుశిక్ష.. హైకోర్టు ఆగ్రహం

వి.భరద్వాజ అనే యువకుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని సైబరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో…

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న టీడీపీ ఎంపీ.. భార్యకు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణి వాణికి ఇవ్వాలని బాబును కోరిన తోట. జగ్గంపేటలో సీనియర్ నేత…

ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.

అమర జవాన్ల కోసం ఆసీస్‌పై గెలుస్తాం.పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా…

తెలంగాణ మంత్రుల శాఖల లిస్ట్… అనుభవానికే పేద్ధ పీట

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సీఎం కేసీఆర్ మంత్రులకు శాఖలను కేటాయించారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ మంత్రిత్వ శాఖలను…

చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు పంట నాశనం, రైతన్నమరణం

చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు పంట నాశనం అడ్డుకోబోయి పోలీస్‌ దెబ్బలకు కుప్పకూలిన రైతన్న తనను కొడుతున్నారంటూ కుటుంబ సభ్యులకు ఫోన్‌…

భారత్ దాడి చేస్తే ధీటైన సమాధానం చెప్తాం: ఇమ్రాన్ ఖాన్

పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్ తమపై అసత్య ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. పాక్ ప్రభుత్వం…

మాఘ పౌర్ణమి.. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

మాఘ మాసమంతా నదీ స్నానం సాధ్యం కాకపోయినా కనీసం శుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజులలో అయినా…

బెంగళూరులో ఏర్పాటయిన ఎయిర్ ఇండియా 2019 ఎయిర్షో లో ప్రమాదo

బెంగళూరు ఎయిర్ షో లో రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయాయి, అగ్నిగోళంలా…

ఈపీఎస్-95.. ఇక రూ. 1000 నుంచి రూ.3వేలకు పెరగనున్న ఫించన్

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) ఖాతాదారులకు ఓ శుభవార్త. ఇకపై వెయ్యి రూపాయలున్న ఫించన్ రూ.3వేలకు పెరగనుంది. ఈ మేరకు…