Telangana

కొత్తగా 40 సీట్లు..నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే సభకు హాజరయ్యే ..సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కొత్తగా 40 సీట్లు సమావేశాలకు వచ్చే వారు తప్పకుండా కరోనా టెస్టులు చేసుకోవాలి….

గుడి, మసీదు, చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మిస్తామని …ముస్లిం మత పెద్దలతో సీఎం శనివారం సమావేశమయ్యారు.

కొత్త సచివాలయ నిర్మాణం: ముస్లిం మతపెద్దలతో సీఎం భేటీ.. కీలక నిర్ణయాలు కొత్త సచివాలయంలో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై…

తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’అంటూ ఫేస్‌బుక్‌లో …బాలయ్య

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన బాలయ్య తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా…

సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)..ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది.

సులభతర వాణిజ్యంలో ఏపీ నంబర్‌ 1.. తెలంగాణను వెనక్కునెట్టిన యూపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ…

CM KCR‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నతెలుగుదేశం పార్టీ నేతలు…

కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు. మంచి నిర్ణయమంటూ కితాబు.. ఎన్టీఆర్‌పై ప్రేమను…

జగన్‌తో స్నేహమే.. కానీ తేడా వస్తే సహించం.. మంత్రి కేటీఆర్ స్పష్టత

కరోనా పరిస్థితులు, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ, డిగ్రీ, పీజీ పరీక్షలు, హైదరాబాద్‌లో ప్రజా రవాణా పునరుద్ధరణ వంటి వివిధ అంశాల…

నైపుణ్యం విభాగంలో 60-70 ఉద్యోగాలను స్థానికులకే…58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతామని కేసీఆర్.. అనూహ్య నిర్ణయం వెనుక అసలు కారణాలు ఇవేేనా..?

తెలంగాణలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగావకాశాలు కల్పించేలా నూతన విధానానికి కేసీఆర్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. సీఎం…

YS Jagan: ఇబ్బందులు తప్పవు.. ఆలోచించుకో.. కేసీఆర్ పరోక్ష సంకేతాలు..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల వివాదం విషయంలో కేంద్రం తీరుతో అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రం…

కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెడతారని..ఓ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది..

ముఖ్యమంత్రిగా కేటీఆర్‌కు పట్టాభిషేకం.. ఎందుకీ తొందర? TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని ఓ దినపత్రిక…

ఆగస్టు 17 నుండి రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని.. సీఎం కేసిఆర్!

ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు.. ఫైనల్‌ ఇయర్‌ వాళ్లకు మాత్రమే పరీక్షలు విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని…

హైరిస్క్ రాష్ట్రాలుగా తెలంగాణ, కర్ణాటక.. ఏపీకి వచ్చే వారు ఇవి పాటించాల్సిందే.. నిబంధనల్లో మార్పులు..

ఏపీ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్…

రైతుబంధు, వ్యవసాయంపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రైతుబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. వాళ్లకూ అందేలా ఆదేశం రైతుబంధు, వ్యవసాయంపై కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత…

పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం ఏదైనా జీవో జారీ చేసిందా? హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది..

పిల్లలకు ఆన్‌లైన్ క్లాసుల సంగతేంటి? సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న హరియాణాలో ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిషేధించారని హైకోర్టు ధర్మాసనం గుర్తు…

మోడీ మనసులోని మాట…! సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం..!

కారోనా విలయతాండవం చేస్తుంది… ప్రతి రోజు వేల కొలదిలో కేసులు నమోదవుతున్నాయి వైద్య సిబ్బంధి దగ్గర వనరులు ఖాళీ అవుతున్నాయి….

జగన్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు. పార్టీలు మారినా, నిరసనలు , ప్రదర్శనలు చేసినా ,…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే లోపలికి అనుమతి…ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

అసెంబ్లీకి వాళ్లెవరూ రావడానికి వీల్లేదు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలురాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి…

ఆమె జంతువుల సంరక్షణ కోసం “బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్”ని ఏర్పాటు చేసింది. అలాగే సామాజిక సేవా రంగంలో రైతులకు అండగా నిలిచిన అక్కినేని అమల…

నాగార్జునని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేశారు అమల అక్కినేని. ఆ తర్వాత నుంచి ఆమె సామాజిక సేవా…

ఇప్పుడు ఆ డీఎన్ఏ ఇరు దేశాల్లోనూ మాయమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

భారత్, అమెరికాల్లో ఆ డీఎన్ఏ మాయమవుతోంది.. రాహుల్ గాంధీకరోనా నుంచి ప్రపంచం బయటికి వచ్చాక అంతర్జాతీయ సమాజం బాధ్యతగా తీసుకొని…

మానవత్వానికే మాయని మచ్చగా …..ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.

తెలంగాణలో దారుణ ఘటన.. బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం ఏడేళ్ల కుమార్తెకు సోమవారం జ్వరం రావడంతో మందులు వేసి పడుకోబెట్టింది….

మద్యం దుకాణాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి…నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2 లక్షలు డీడీ చెల్లిస్తున్నారు.

తెలంగాణపై జగన్ ఎఫెక్ట్.. సరిహద్దు జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం భారీ పోటీ ఆంధ్రాలో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుండటంతో.. దాని…

తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదంటున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.

భర్త భార్గవ్ అదృశ్యం.. మాజీ మంత్రి అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలుతన భర్తపై కేసులు, అదృశ్యంపై స్పందించిన మాజీ మంత్రి అఖిలప్రియ….

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లాపురంలో భేటీ అయ్యారు…

1.మామల్లాపురం బీచ్‌లో స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని2.చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లాపురంలో…