Sports

Shoaib Akhtar vs MS Dhoni…మరి అతనికి పోటీగా రేసులోకి దిగే క్రికెటర్‌ ఎవరో..?రిటైర్మెంట్ గురించి మూడేళ్ల క్రితమే..

టీమిండియాలో వేగంగా పరుగెత్తే క్రికెటర్లలో రవీంద్ర జడేజా నెం.1 స్థానంలో ఉన్నాడు. 2018లో మైదానంలో బంతి కోసం కోహ్లీతో పోటీపడి…

ఐపీఎల్ 2020…ఊరిస్తూ ఉసూరమనిస్తున్న ఐపీఎల్ సీజన్‌పై ఈరోజే క్లారిటీ..!

మార్చి నుంచి ఊరిస్తూ ఉసూరమనిస్తున్న ఐపీఎల్ సీజన్‌పై ఈరోజు పూర్తి స్థాయిలో అధికారికంగా క్లారిటీరానుంది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్…

మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు..‘మాసు మరణం’ సాంగ్‌తో ట్రిబ్యూట్ అనిరుధ్!

మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఒక స్పెషల్ వీడియోతో…

మంచితనం బలహీనత కాదన్న సచిన్.. పాక్‌కు సెహ్వాగ్ వార్నింగ్

భారత వాయుసేన మెరుపు దాడులతో పాక్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఘటనపై క్రికెటర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జై హింద్…

ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.

అమర జవాన్ల కోసం ఆసీస్‌పై గెలుస్తాం.పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా…

పాక్‌తో టీమిండియా ఆడదు : రాజీవ్‌ శుక్లా

కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశం లేదని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)…

కరాటే లో రాణిస్తున్న పారిశ్రామిక ప్రాంత చిన్నారులు

గాజువాక జీవీఎంసీ 49 వ వార్డు కు చెందిన చిన్నారులకు కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు….

క్రీడా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచాలి యువ నాయకత్వ సదస్సులో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి సంప్రదాయ క్రీడలు ఆడుకునే పరిస్థితులు…

అరకులోయలో అట్టహాసంగా మొదలైన బెలూన్ ఫెస్టివల్ పాల్గొన్న 15 దేశాలు

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో సరికొత్త అందలు ఆవిష్కృతమయ్యాయి. నీలి మేఘాల మధ్య రంగురంగుల బెలూన్ల సందడి చేశాయి. రాష్ట్ర…

క్రీడలకు కేంద్రంగా విశాఖ, బాడీ బిల్డింగ్ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ క్రీడాభివృద్ధే ధ్యేయం: కలెక్టర్ ప్రవీణ్కుమార్

అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన విశాఖ నగరంలో క్రీడలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఫిబ్రవరి…