Top News

కరాటే లో రాణిస్తున్న పారిశ్రామిక ప్రాంత చిన్నారులు

గాజువాక జీవీఎంసీ 49 వ వార్డు కు చెందిన చిన్నారులకు కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు….

బిసిలకు చంద్రబాబు మొదటి దెబ్బ… నమ్మి వచ్చిన బుట్టా రేణుకకు బాబు మొండి చేయి!

జయహో బిసి అంటూ బిసి మహిళకు తీరని నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాకతో బుట్టాకు కర్నూల్…

కొత్త డ్రామా తో ప్రజల ముందుకు మళ్లీ చంద్రబాబు… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్…

శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడించిన ఆశావర్కర్లు….. రానున్న ఎన్నికలలో బాబు కి గుణపాఠం.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని ఆశా వర్కర్ యూనియన్ డిమాండ్ చేశారు. నెరవేర్చకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని…

టీడీపీకీ కౌంటర్ గా త్వరలో బీసీ గర్జన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వైసీపీ*

వైసీపీ అధ్యక్షుడు జగన్ బీసీ నేతలతో భేటీ అయి చర్చిస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో బీసీ గర్జన నిర్వహించేందుకు ప్లాన్…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఒళ్ళు తెలియకుండా హామీలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…..

సరిగ్గా 2014 ఎన్నికల సమయం…..చంద్రబాబు గారు టీడీపీ తరుపునవారి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు……అదే సమయం లో ఆయనకు హఠాత్తుగా విశాఖపట్నం…

జయహో బీసీ సదస్సు…. వరాలు వెదజల్లిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ అని చంద్రబాబు అన్నారు. పార్టీల్లోనూ, పదవుల్లోనూ వెనుకబడిన వర్గాలకు…

ఎన్నికల శంఖారావం పూరించిన పవన్ కళ్యాణ్…… వామపక్షాలతో కలిసి విజయ పతాకాన్ని ఎగుర వేయడం ఖాయం.

రానున్న ఎన్నికలలో వామపక్షాలతో కలిసి జనసేన విజయ పతాకాన్ని ఎగుర వేస్తుంది, ఇది ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరులోని…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అభ్యర్థుల ప్రకటన జోరందుకుంటోంది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకదాని తరవాత మరొక నియోజకవర్గంలో అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. జగన్ పాదయాత్ర పూర్తి అయిన…

మంత్రి భూమా అఖిలప్రియ భర్త దందా….. టీడీపీ నేత చంద్రబాబుకు ఫిర్యాదు.

ఒక ప్రముఖుడి కూతురితో విడాకులు అనంతరం మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లి చేసుకున్నారు. అయితే సదరు మంత్రిగారి భర్త గారు,…

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన చెంబోలు సీతారామశాస్త్రి వైద్యుడు కాబోయి అక్షర వైద్యుడయ్యారు. మూడున్నర దశాబ్దాల పాటు సినిమాల్లో ఎన్నో…

డబ్బులేని ఎన్నికలా

డబ్బున్న వాళ్ళకే జగన్ టికెట్లు ఇస్తున్నాడు.. అంటూ చెప్పుకొచ్చాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో…

రెబల్ స్టార్ కృష్ణంరాజు గవర్నర్ గా రాబోతున్నారా?….. బాహుబలి ప్రభాస్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నారా?…..

2014 లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కృష్ణం రాజున గవర్నర్ అవుతారు అనే పుకారు చాలాసార్లు తెరపైకి…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జయప్రద ఎంట్రీకీ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్

జయప్రద సినీ నటిగానే కాకుండా జాతీయ రాజకీయాలలో మంచి గుర్తింపు కలిగిన మహిళ. తెలుగు, హిందీ సినిమాల్లో తన నటన…

ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన ఘోష ఢిల్లీ రైలు యాత్ర

విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు,…

గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్, నాలుగున్నర ఏళ్ళల్లో ఏపీలో గణనీయమైన అభివృద్ధి

గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రం ఈ నాలుగున్నర సంవత్సరాలలో గణనీయంగా అభివృద్ధి సాధించింది అని అన్నారు….

వైసిపి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమర శంఖారావం

వైసిపి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమర శంఖారావంసమావేశాలు ఉంటాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు….

డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు వారికి మరో రెండు నెలలోనే 10 వేలు వేస్తాను అంటూ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రకటన

సమాజంలో మహిళలుకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల…

ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభంజనమే…. తాజా సర్వే లెక్కలు….

యూపీఏలో టిడిపి భాగస్వామి అయినట్లుగానే పరిగణలోకి తీసుకుని ఇండియా టుడే తన సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో…

You may have missed