Top News

పార్టీలు మార్చిన బాబు ఇప్పుడు రంగులు కూడా మారుస్తున్నాడు అంటూ… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

నల్ల రంగు వేసుకుని వచ్చి నిరసన చేద్దామని అనుకున్న చంద్రబాబు… కేవలం ప్రజలకు కలరింగ్ ఇవ్వడం కోసమే అని ఎద్దేవా…

రంగు మారిన రాజకీయాలు… నల్ల రంగు చొక్కాలో నిరసన తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు!

రాజకీయ నాయకులు రంగులు మార్చడం చాలా సహజమైన విషయం. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అయితే 3 రంగుల…

అక్రమాస్తులతో పట్టుబడ్డ అనకాపల్లి MINES ఏడి శివాజీ

శివాజీకి కోట్లలో ఆస్తులు ఉన్నాయి. రెండు కార్లు ఉన్నాయి. ఓ మోటారు సైకిలు ఉంది. అయినా సాదాసీదాగా కనిపించాలనే ఉద్దేశంతో…

నచ్చిన ఛానల్ లను ఎంపిక చేసుకుని చూసే ఛానల్ కే వినియోగదారుడు డబ్బులు చెల్లించాలి

ఇక టెలివిజన్లో చూసే ఛానల్ కే వినియోగదారు డబ్బులు చెల్లించాలి. నచ్చిన ఛానల్ లను ,ఎంపిక చేసుకునివాటికి మాత్రమే నగదు…

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర బంద్*

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని, కోరుతూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం…

ఎన్నికల ముందు ఎవరితో పొత్తు పెట్టుకొని అని జగన్ స్పష్టం

ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన…

ఎన్నికల ముందు ఎవరితో పొత్తు పెట్టుకోబోమని జగన్ స్పష్టం

ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని,  వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన…

బాబుపై ముప్పేట దాడికి బీజేపీ సిద్ధం*

పచ్చమీడియాను అడ్డం పెట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తూ తన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న…

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం!

చరిత్రలోనే బుధవారం చీకటి రోజు, హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం. ఈ ప్రమాదంలో…

నటరాజుకు నీరాజనం సౌజన్య నృత్యరూపకం

విశాఖపట్నం: అతిసూక్ష్మమైన భావాలను సునాయసంగా పలికించి , చక్కని హావభావాలతో నృత్యాభినయం చేస్తూ నటరాజుకు సౌజన్య త్రివిక్రమ్ . నీరాజనాలు…

ప్రత్యేక హోదాపై ఢిల్లీ దాకాస్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చంద్రబాబు…

తాను ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించేందుకే వచ్చానని ప్రదానమంత్రిత్వ కార్యాలయంలో చంద్రబాబు లేఖలు ఇచ్చారా? తాను పీఎంఓలో ఇచ్చిన 29…

చంద్రబాబు ముఖం చూసేందుకు కూడా విజయభాస్కర్‌ రెడ్డి ఇష్టపడేవారు కాదు…

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంపై సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్…

రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరిక…

ముందుగా నిర్ణయించుకున్నటే టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. కడప జిల్లా రాజంపేట నుండి 2014 ఎన్నికల్లో…

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశే”ఖర్ రెడ్డి జీవితం ఆధారంగా నిర్మించిన” యాత్ర ” సినిమా దర్శకుడు మహీ రాఘవ ముచ్చట్లు*

మహానటి  తర్వాత తెలుగు చిత్రసీమలో  బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ జీవితగాధను “యాత్ర”…

ఎన్నికల కార్యాచరణ లో సీఎం చంద్రబాబు నాయుడు

రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లక పోవడం…

కేవలం వంద రోజులు మాత్రమే… రాబోయే వంద రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ లో ఎన్నికలు ప్రారంభం!

సరిగ్గా వంద రోజులు మాత్రమే సమయం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దాదాపు వంద రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు…

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి

అధికార టిడిపి కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. టిడిపి నుండి జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో…

సర్వేల పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు అంటూ మండిపడుతున్న మల్ల విజయప్రసాద్.

పలు ప్రాంతాల్లో పల్స్ సర్వే పేరుతో సోషల్ మీడియా బృందం హల్ చేస్తూ స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ…

ఏపీలో మొదలు కాబోతున్న ఎన్నికల రణరంగం

ఏపీలో ఎన్నికల వేడి మొదలవుతుంది. ఎన్నికల పనులు మొదలవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ వూహ కమిటీ తో మీటింగ్ నిర్వహించారు….

వైయస్సార్ అధినేత జగన్ ధైర్యంగా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎప్పుడు క్లారిటీ గా ఉంటారు, పార్టీ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ప్రకటనల విషయంలో ఆయన చాలా…

జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీజీ వర్థంతి

మానవులుజన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే ఉంటారు. సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా…

కార్పొరేషన్ల ప్రకటన బూటకం అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అసోసియేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి

విశాఖపట్నం: జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. కార్పొరేషన్ ప్రకటన అనేది బూటకము. ఓట్ల కోసమే కార్పొరేషన్స ఏర్పాటని, వీటి…

రహస్య మిత్రులు కలిశారు

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత రోజురోజుకు పెరిగి పోతుంది. వచ్చే…

You may have missed