Top News

మిస్టరీ వీడబోతున్న జయరాం హత్య విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరా హత్య కేసు మిస్టరీ ఒక రా కొలిక్కి రానుంది. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు…

సైబర్ క్రైమ్ లో కొత్త దారులు వెతుకుతున్న హ్యాకర్లు కేవలం రెండు మెయిల్స్ పంపి 45 లక్షలు కాజేశారు

ముంబాయిలోని ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ప్రశాంత్ కంపెనీ కరెంట్ ఎకౌంటు కి లింక్ పెట్టారు దానితో బ్యాంక్ కార్యకలాపాలన్నీ…

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్న వైసీపీ అధినేత జగన్, త్వరలోనే డిల్లీ బాట!

గత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడడం వల్లే స్వల్పమే తేడాతో ఓటమి పాలైన భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్….

అమరావతి అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష కు బాసటగా వైసిపి విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటాన్ని కొనసాగిస్తానని ఇందులోభాగంగా సోమవారం అమరావతి అసెంబ్లీ ముందు వైఎస్సార్సీపీ ఒకరోజు…

అప్లికేషన్ విధానంతో అభ్యర్థుల ఎంపిక కొత్త విధానం తో పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ కమిటీ లో అవకాశం కోసం జనసేన అభ్యర్థులంతా ఎదురు చూస్తూ ఉంటే, పిడుగులా అసెంబ్లీ టికెట్ల కోసం…

వాయిదా మీద వాయిదాలు తీసుకుంటున్న మహానాయకుడు

ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక మహా నాయకుడు విడుదల ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది….

ఢిల్లీలో కేసీఆర్, బాబుల కంటే వైఎస్ జగన్ కీలకం కానున్నారు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దష్టి సారించెదుకు,…

విశాఖ వాసులకు ప్రధాని మొండిచేయి రైల్వేజోన్ పై తీవ్ర నిరాశ మిగిల్చారు

విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదేళ్ల క్రితం నగరంలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన…

తనను తాను నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, ఏ పూట ఏం మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు

ఏ పూట ఏ మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు . ఇలాంటి నాయకుడ్ని మనం సమీప భవిష్యత్తులో చూడగలమా? అనిపించేంతటి ప్రత్యేకత…

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు

కలియుగ దైవమైన తిరుమల శ్రీనివాసులు. అన్నయ్య గోవిందరాజస్వామి ఆలయంలో శనివారం దొంగలు పడ్డారు. తిరుపతి నడిబొడ్డున కొలువైన ఈ ఆలయంలో…

అటు కేంద్రం ఇటు రాష్ట్ర పెద్దలు ఆశలు ఆవిరి చేశారoటున్న జగన్

కేంద్రం ప్రవేశపెట్టిన చివరి ఐదో బడ్జెట్లోనైనా ఏపీకి న్యాయం చేసి . ఎన్నికలకు వెళ్తారన్న ఆశలను దూరం చేశారు. ఎలాంటి…

సీఎం చంద్రబాబుపై సినీ నటులు ఆర్.నారాయణమూర్తి విమర్శల వర్షం గుప్పించారు!

కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న పోరాటం, నాలుగేళ్ల క్రితం చేసి ఉంటే హోదా వచ్చేది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఆర్.నారాయణమూర్తి విమర్శలు…

నాకు నేనే పోటీ అంటున్న సినీ సంగీత దర్శకుడు సాలూరు కోటి

సంగీతంలో గురువు దైవం అన్నీ నా తండ్రి సాలూరు రాజేశ్వరవేనని సినీ సంగీత దర్శకుడు కోటి అన్నారు. తాను ఇప్పటివరకు…

ఎక్స్ప్రెస్ టీవీ చైర్మెన్ చిగురుపాటి జయరాం మర్డర్

ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం .మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్లాది…

జనసేన పార్టీలోకి మహిళా అధ్యక్షురాలుగా ఎంట్రీ ఇస్తున్నారు రేఖ

అమరావతి: జనసేన మహిళా విభాగాల సారథులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్ణయించారు. జనసేన వీర మహిళా విభాగం…

బ్యాంకు పోస్టల్ డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై పన్ను పరిమితి పెంపు

పోస్టల్ బ్యాంకు డిపాజిట్ల పై వచ్చే ఆదాయంపై టిడిఎస్ పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి వివరించారు. ఆదాయపన్ను పరిమితి ప్రస్తుతం 10,000…

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు*

శాసనసభ వేదికగా శుక్రవారం .బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు . రాష్ట్రానికి చెప్పినదానికంటే కేంద్రం ఎక్కువే చేసిందని చెప్పగానే….

అమెరికాలో 200 తెలుగు విద్యార్థులుఅరెస్టు, రంగంలోకి దిగిన తెలుగు సంఘాలు

అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్టు చేశారు. బాధితులతో తెలుగు సంఘాల ప్రతినిధులు ఫోన్లో మాట్లాడుతున్నారు. వారికి న్యాయం సహాయం అందించేందుకు…