Top News

విజయవాడ వేదికగా అంతర్జాతీయ ఇంధన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోంటున్నారు

అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విజయవాడ వేదిక కానుంది.మంగళ, బుధవారాల్లో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా…..

మీడియాతో మాట్లాడిన కోట్ల అసలేం జరిగింది..? టీడీపీలో చేరుతున్నారా? లేదా..? అనే విషయం తేల్చేశారు

కోట్ల యూటర్న్.. వైసీపీలో చేరాలని ఫోన్ కాల్స్  కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి…

కిరీట దొంగ‌ల‌ను గుర్తించిన పోలీసులు

టీటీడీ పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం చేసిన నిందితుల్ని గుర్తించారు పోలీసులు. భక్తుల…

త్వరలో మీడియా ముందుకు రాబోతున్న శిఖ చౌదరి తల్లి.. వెలుగులోకి ఏమేమి రాబోతున్నాయో?

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో గంటగంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది….

భాగ్యనగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మరో రెండు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గ్రేటర్లో దశలవారీగా ఎలక్ట్రికల్…

నేడు వైకాపా సమర శంఖారావం సభ

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు.  సమర శంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలో నిర్వహించనున్నారు….

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును బహిష్కరించండి అంటూ జన జాగరణ సమితి

విశాఖపట్నం : ఫిబ్రవరి 14న వాలెంటేన్ డేగా జరుపుకోవడం మన సంస్కృతి సంప్రదాయం కాదని జన జాగరణ సమితి రాష్ట్ర…

హామీలు మరచి దౌర్జన్యం కు దిగుతున్న టిడిపి

పేదవాడికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు దురహంకార పూరితమైన…

టీడీపీకి మరో షాక్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికపై రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్త.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త. ఈ సాయంత్రం…

భాగపరిష్కార రిజిస్ట్రేషన్ల పై సీఎం నిర్ణయం కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ ఎంతైనా ఫీజు 20 వేలే చెల్లిస్తే సరిపోతుంది

కుటుంబ ఆస్తుల భాగ పరిష్కార రిజిస్ర్టేషన్లు చేసుకునే వారికి శుభవార్త. ఇప్పటివరకు ఆస్తుల విలువలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తూ…

గోరింత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం టీడీపీ కి బాగా అలవాటయిపోయింది

పెంచిన పెన్షన్ల పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ‘పసుపు’ రంగుని రాష్ట్రానికి పూసే ప్రయత్నం అధికార తెలుగుదేశం పార్టీ…

నాకు (రమాప్రభ)తో ఉన్న బంధానికి పేరు లేదు. అది సహజీవనం కూడా కాదు” అంటున్న శరత్ బాబు

నేను ఎవరి ఆస్తిలోనూ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు.  ఎవరి పేరు చెప్పుకొని ఎదగలేదు. ఎంతోమంది పేరున్న వ్యక్తులే తమ వారసుల్ని…

ప్రకాశం లో కన్నకూతురిని కడతేర్చిన తండ్రి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ హత్య

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొత్త పాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల…

ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైకాపా అధినేత జగన్*

ఆంధ్రప్రదేశ్లో శాంతియుతoగా, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో. ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా అధినేత…

చంద్ర బాబు పై కాగ్ రిపోర్ట్, పడగెత్తిన సోషల్ మీడియా

ఈ కాగ్ రిపోర్టు కు జవాబు చెప్పాల్సింది ,మరెవరో కాదు…శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడుగారు….తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే…….

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహర్దశ త్వరలో 100 కోట్ల నిధులు విడుదల

కేంద్రం రాష్ట్రీయ ఉచ్ఛతార్ అభియాన్ పథకం( రూసా)_2 కింద 100 కోట్లు విడుదల చేయడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసిన…

రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు అంటున్న రోజా

సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీ పేరుతో, మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు కుంకుమ…

అవినీతి బాబును గద్దె దించండి ఏపీ ప్రజలకు అమిత్ షా పిలుపు*

అవకాశవాదానికి నిలువెత్తు రూపమైన చంద్రబాబును మళ్లీ ఏపీలో అధికారంలోకి రానీ వద్దని .బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రజలకు పిలుపునిచ్చారు….

చిగురుపాటి జయరాం హత్య కేసులో తమ బంధువుల పైనే అనుమానాలున్నాయి అతని భార్య పద్మశ్రీ ఆరోపణ*

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాo హత్య కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో జయరాం బంధువుల…

మమతా బెనర్జీకి అండగా నిలుస్తాను అంటున్న చంద్రబాబు

ఎన్నికల ముందు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను చంద్రబాబు తప్పు పట్టారు. కలకత్తా లో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు….

మూడేండ్లుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య చెప్పకుండా దాచిపెట్టింది మోడీ సర్కార్…. అంకెలు దాచవచ్చు, రైతుల ఆందోళన దాగదు కదా!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలలో రైతులమీద కాల్పులు జరిపింది. ఢీల్లీ పోలిమేరలో నీటి ఫిరంగులు , టియర్ గ్యాస్,…