Top News

హైదరాబాద్‌లో తొలి డాఖినీ పార్క్‌.. ప్రత్యేకతలు

హైదరాబాద్‌లో తొలి డాఖినీ థీమ్ పార్క్‌ ఏర్పాటు కానుంది.ఆరు ఎకరాల విస్తీర్ణంలో మీర్ ఆలం చెరువు పక్కనే ఈ పార్కును…

వైస్సార్ సీపీ చెంతనే BC లు అంతా

ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజిస్తే.. అందులో సింహభాగం బీసీలది. కులాల వారీగా విడగొట్టకుండా కేవలం వెనుకబడిన తరగతులుగా పరిగణిస్తే 46శాతం ఓట్లు…

వైసీపీలోకి కేంద్ర మాజీమంత్రి.

కేంద్ర మాజీమంత్రి కావూరు సాంబశివరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని. కావూరు…

వైసీపీ అంచనాలు నిజమయ్యే దిశలో

అధికార తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంటోంది. ‘రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతోంది..’ అంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది

రాష్ట్రంలో రాజకీయం మారుతుంది, నిన్నటి వరకు బలంగా కనిపించిన టిడిపి నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వారంతా వైసీపీ…

పాక్‌తో టీమిండియా ఆడదు : రాజీవ్‌ శుక్లా

కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశం లేదని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)…

రేపటి నుంచి కాంగ్రెస్‌ హోదా యాత్ర హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ.. 13 జిల్లాలు, 13 రోజులు, 2251 కిలోమీటర్లు

రేపటి నుంచి కాంగ్రెస్‌ హోదా యాత్ర ప్రత్యేకహోదా భరోసా ప్రజా యాత్ర పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బస్సు…

జనసేనకు డిజాస్టర్ ఎఫెక్ట్…

ఎన్నికల షెడ్యూల్, ఆపైన ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి..కానీ ఇప్పటివరకు జనసేనలోకి కాస్త చరిష్మా ఉన్న…

పండుల రవీంద్ర బాబు వైసీపీలో చేరిక తెలుగుదేశంపై విమర్శల వర్షం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన వైకాపా అధినేత‌…

భారత్తో పాక్ తలపడితే మన సైడే గెలుపు

భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించాయి. వీర జవాన్ల ప్రాణత్యాగని వృధా ఫోనివ్వమని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఈసారి…

భారతీయుల రక్తం మరుగుతోంది, ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు

జమ్మూ కాశ్మీర్ లోని 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద ముఠా బలితీసుకోవడం పై భారతావని దిగ్భాంతి…

నాకు ఓటు హక్కు లేదు.. ఈ దేశంతో సంబంధమే లేదు: ‘యాత్ర’ దర్శకుడు

నేను ఇక్కడకి కథ చెప్పడానికి వచ్చా. కథ చెప్పా. సినిమా చేశా అంతవరకే నా పని. అయితే రాజకీయాలు ఇక్కడే…

వైసీపీ కార్యకర్తకు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. సోషల్ మీడియాలో వైరల్

ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తన నియోజకవర్గం పరిధిలోని పొందూరుకు చెందిన వైసీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను…

ఎమ్మెల్యేల గుడ్ బాయ్ కు.. బాబు స్పందన ఇది..

ఇదంతా కుట్ర..’ అన్నారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ‘కుట్రలో భాగంగానే ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారు..’అని కూడా వాపోయారట! అరెరే.. ఎంత…

మరో సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే…విదేశాంగ సహాయ మంత్రి

ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంఖ్య 40కి చేరింది. భద్రతా సిబ్బందిని పెట్టనబెట్టుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని మంత్రులు హెచ్చరించారు. ప్రతి…

మీరొద్దు..మీ పథకాలు కావాలి: చంద్రబాబు

చంద్రబాబు డిక్షనరీలో ప్రస్తుతం ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదం బీజేపీ. ఎందుకంటే ఆయన డిక్షనరీలో ఎప్పటికప్పుడు అవసరార్థం పదాలు…

40 మంది జవాన్ల …. 20 మందికి తీవ్ర గాయలు… త్యాగాలను జాతి మరవదు.. ఉగ్రదాడిపై జనసేన

40 మంది జవాన్ల …. 20 మందికి తీవ్ర గాయలు… త్యాగాలను జాతి మరవదు.. ఉగ్రదాడిపై జనసేనాన భద్రతాబలగాలపై ఉగ్రవాది…

అమర వీరులకు అశ్రునివాలి

ఓ సైనికుడా…ఎక్కడో పుట్టావు..మరెక్కడో పెరిగావు…మీ కాంతులీనే కళ్ళతో అనుక్షణం రెప్పలార్చకుండా మాకోసం కాపలాలు కాశావు…నీకు అమ్మ గుర్తొచ్చినా భరతమాత ఎదలోనే…

వైసీపీ తీర్థం పుచ్చుకున్న మరో ఇద్దరు టిడిపి ఎంపీలు…

నిజానికి ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు టీడీపీ ఎంపీలు చేరతారనే ప్రచారం జరిగింది. ఒకరి పేరు నిన్ననే ఖరారైపోయింది. అవంతి…

ఒక పెద్ద హిట్ కొట్టాల్సిందే మరి..

ఎన్టీఆర్ బయోపిక్ ఫార్ట్ వన్ నష్టాల విషయంలో బాలయ్య చాలా ఉదారంగా వ్యవహరించారు. పార్ట్ వన్ బయ్యర్లకే సినిమా ఇచ్చారు. అలాగే…