ఆ 6 జిల్లాల ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఇక వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ..

ఏపీలో వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 16 నుంచి ఈ సేవలు మరిన్ని జిల్లాలకు విస్తరించనున్నాయి.

వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమ‌వారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి‌ ఆదేశాలు జారీ చేశారు.

గురువారం (జూలై 16) నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తించ‌నుంది. సోమ‌వారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు.

వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నిక‌ల సందర్భంగా హామీ ఇచ్చారు.

ఈ ఏడాది జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు.

ఇందులో అప్పటి వరకు ఉన్న 1,059 జబ్బులకు, కొత్తగా మ‌రిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు.

ఆ త‌ర్వాత‌ అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు.

ఆ త‌ర్వాత అమలయ్యే జబ్బుల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు.

మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేవారు. వీటిపైనా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతో పాటు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు తీసుకున్నారు.

2019 జూన్‌ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315 కోట్లను ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది.

కాగా, కరోనా వైరస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ఇటీవలే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో అప్పటి వరకు ఉన్న 1,059 జబ్బులకు, కొత్తగా మ‌రిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు.

ఆ త‌ర్వాత‌ అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు.

ఆ త‌ర్వాత అమలయ్యే జబ్బుల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు.

ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు.

మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.


గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేవారు.

వీటిపైనా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతో పాటు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు తీసుకున్నారు.

2019 జూన్‌ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315 కోట్లను ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది.

కాగా, కరోనా వైరస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ఇటీవలే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతో పాటు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు తీసుకున్నారు.

2019 జూన్‌ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315 కోట్లను ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది.

కాగా, కరోనా వైరస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ఇటీవలే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ త‌ర్వాత అమలయ్యే జబ్బుల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు.

ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు.

మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపజేసేవారు.

వీటిపైనా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతో పాటు, నెట్‌వర్క్‌ ఆస్పత్రులో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు తీసుకున్నారు.

2019 జూన్‌ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315 కోట్లను ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది.

కాగా, కరోనా వైరస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ఇటీవలే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *