Top News

పార్టీ నేతల్ని తన గ్రిప్ లో కేసీఆర్.. గుబులుగా గులాబీ నేతలు

KCR ముఠా పింక్ నాయకులు రాష్ట్రం ఏదైనా కానీ అధికారపక్షం హడావుడి ఎంత ఉండాలి?  కానీ.. తెలంగాణలో మాత్రం అందుకు…

ఓటుకు నోటు విచారణలో బాబు శిష్యుడికి చుక్కలు….ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తును ముమ్మరం

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఇష్యూలో కీలక భూమిక పోషించిన వారి…

ఈడీ దృష్టి మొత్తం దేనిపైన ఉంది?  వేం నరేందర్ కు వచ్చిన కాల్స్ ఎవరు చేశారు?

ఓటుకు నోటు కేసుకు సంబంధించి కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ పాత్ర ఉందని…

చిక్కకుండా తిరుగుతున్న…..ఇక్రిశాట్‌లో భయం భయం చిక్కని చిరుత

పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థలో చిరుత పులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. దాన్ని పట్టుకునేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేసినా తప్పించుకుని తిరుగుతోంది….

టైమ్ ఎందుకో, మైత్రీ మూవీస్తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది

మైత్రీమూవీస్.. టాలీవుడ్ లోకి సర్రున దూసుకువచ్చిన నిర్మాణ సంస్థ. చకచకా బ్లాక్ బస్టర్ లు కొట్టిన సంస్థ. కానీ ఇప్పుడు ఆ…

ఓటుకు నోటు కేసు.. సంబంధించి వీడియో పుటేజీల్లో రేవంత్ చిక్కుకున్నారు

ఈడీ ముందుకు రేవంత్! తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటుకు నోటు కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్…

స్విగ్గీ స్టోర్స్‌ లో నిత్యావసర సరకులు

ఇప్పటివరకు కేవలం ఆహారపదార్థాలను మాత్రమే సరఫరా చేసే ‘స్విగ్గీ’.. ఇకపై నిత్యావసర సరకులు కూడా డెలివరీ చేయనుంది. దీనికోసం ‘స్విగ్గీ స్టోర్స్‌’లను…

ఫలితాలు వెల్లడించే తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు

డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15న ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పదోతరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌…

కొణతాల వారి ముద్దుబిడ్డ , శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ

జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ కి ఊపిరిలు పోసినది నాటి రాజసేకరుని దీక్ష అయితే… నాటి రాజసేకరుని ఏలూరు కాలువ నేపధ్యం…

దేశాన్ని రక్షించాలి నినాదంతో ఆమ్‌ఆద్మీ పార్టీ దిల్లీకి మళ్లీ చంద్రబాబు

నియంతృత్వం నశించాలి.. దేశాన్ని రక్షించాలి’ నినాదంతో ఆమ్‌ఆద్మీ పార్టీ దిల్లీలో బుధవారం నిర్వహించనున్న భారీ ప్రదర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు….

తెదేపాలో చేరికపై స్పష్టత: కిశోర్‌ చంద్రదేవ్‌?

కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో…

అదే పార్టీ, అదేస్థానం టికెట్ కోసం జై రమేష్ ప్రయత్నిస్తున్నారని టాక్

వైకాపా నుంచి దాసరి జై రమేష్? విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ ఈసారి లోక్ సభ…

February లో బయోపిక్ విడుదల.. ‘మహా’ కల్లోలం సృష్టిస్తోంద? లేదా?

బయోపిక్ విడుదల.. ‘మహా’ కల్లోలం ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం విడుదల ‘మహా’ కల్లోలం సృష్టిస్తోంది. అయితే ఇది ఎవరికీ తెలియని…

చంద్రబాబు ఢిల్లీ దీక్ష కు 10 కోట్లు ఏపీ ఖజానా నుంచి*

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆరాటం కోసం చేసిన ఢిల్లీ దీక్షకు, అప్పనంగా ఖజానా సొమ్ము దోచిపెట్టడం…

రధసప్తమి వేళ ప్రత్యక్ష దైవానికి ప్రణామాలు*

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వేద పండితుల,…

ఏలూరులో వైఎస్ జగన్ నిర్వహించే బీసీ గర్జన జయప్రదం చేయవలసిందిగా మల్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు*

ఈనెల 17న ఏలూరులో సిఆర్ రెడ్డి కళాశాల మైదానంలో జరగనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ లోక్సభ…

న్యూఢిల్లీలో ఆర్పిత్ ప్యాలెస్ హటల్ లో అగ్నిప్రమాదం*

మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో విశాఖ నగరం ఎండడ ప్రాంతానికి చెందిన మల్కాపురం HPCL డిప్యూటీ మేనేజర్ చలపతిరావు చిక్కుకొని…

ప్రేక్షక హృదయాల పై పరుగులు తీస్తున్న యాత్ర సినిమా పై విజయమ్మ స్పందన*

బయోపిక్ ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధతొ వచ్చిన సినిమా యాత్ర. మహి…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన‌ వాగ్దానం పై నీలి నీడ‌లు

రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన‌ వాగ్దానంపై నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్…

జయరాం హత్య కేసు: రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి కాల్ డేటా లభ్యం…

ప్రముఖ వ్యాపార వేత్త ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసులో చిక్కుముడులు విప్పేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. ఈ…

తెలుగు, తమిళ భాషల్లో మలయాళీ హీరో కి హిట్స్…

ఫిబ్రవరి ఒకటో తేదీన తమిళంలో, ,’పెరన్బు’ విడుదలైంది. ఆ తర్వాతి వారం లో తెలుగులో’యాత్ర’విడుదలయ్యింది. మినిమం బడ్జెట్లతో రూపొందిన ఈ…

ఏపీతోపాటు తెలంగాణలోనూ పోటీకి ఆ పార్టీ సిద్ధపడుతోంది

తెలంగాణ జనసేన జోరు కనబరుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సై…