Top News

కూల్చిన వాళ్లతోనే కట్టించారు.. ‘హంపీ’నిందితులకు దిమ్మతిరిగే శిక్ష విధించింది

ఆకతాయిలకు కోర్టు ఝలక్! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. హంపీలోని పురాతన ఆలయ స్తంభాలను ధ్వంసం చేసిన నిందితులకు దిమ్మతిరిగే శిక్ష…

ఆర్మీ వార్నింగ్ .. కశ్మీర్‌లో తుపాకి పడితే కాల్చిపారేస్తాం

పుల్వామా ఆత్మాహుతి దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో…

ఓవైపు అమలాపురం ఎంపీ వైసీపీ లోకి ….మరోవైపు రంగంలోకి దిగుతున్న బాలయోగి కుమారుడు హరీష్..

ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటం… ఈసారి తమకు సీటు దక్కుతుందని భరోసా లభించిన నేతలు ఇతర పార్టీల వైపు…

గంటా వారి జంపింగ్ యాక్షన్లు…

నేతలంతా వైసిపికి జంప్ చేస్తుంటే మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఆఖరి…

బయోపిక్ లు రాజకీయాలని మారుస్తాయా

ఎన్నికలు దగ్గర పడే నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. చేరికలు, విమర్శలకు తోడు… కొత్తగా ఇప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు….

తలసాని పై కౌంటర్ వేసిన అచ్చన్న…. కేసీఆర్ ను నిలదీయడం చాతకాదు అని విమర్శలు…

విజయవాడలోని ఓ వివాహానికి హాజరైన తలసాని ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ రెండు రోజుల కిందట…

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ తో మంతనాలు,

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని… నార్నె శ్రీనివాసరావు కలిశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన.. చాలా…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ఇలా

తెలుగు రాష్ట్రాల్లో పది స్థానాలకు ఎన్నికలు 21న, నోటిఫికేషన్ మార్చి12 ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ…

జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కీలక నేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగ్‌‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు, కీలకనేతలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే….

టీడీపీకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త – విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్ కూడా వైసీపీకి జైకొట్టారు

టీడీపీకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త – విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్ కూడా వైసీపీకి జైకొట్టారు టీడీపీకి…

గంటా అనుకూల పరిస్థితులున్నాయా.? అంటే, టీడీపీలో ‘సీటు’ భద్రమేనా.?

మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ రేంజ్‌లో అత్యుత్సాహం ప్రదర్శించేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి నుంచి తానే పోటీ చేస్తున్నాననీ, దమ్ముంటే…

బాబు చేసిన తప్పు.. 40 సీట్లకు ఎసరు

అధికార టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కరొక్కరు టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలో చేరుతుండడం ఆ పార్టీని కృంగదీస్తోంది. అధికారంలోకి వచ్చిన…

పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు…నేను తెదేపాలోనే

తెదేపాను వీడుతారంటూ వస్తున్న వార్తలను రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఖండించారు. ఇవాళ ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను తెదేపాలో కొనసాగుతానని…

బైక్ డిగ్రీ కాలేజ్ వద్ద యూ టర్న్ తీసుకునేందుకు ….తార్నాకలో ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌లోని తార్నాకలో రహదారి రక్తసిక్తమైంది. బైక్‌ను ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లో మంగళవారం రోడ్డుప్రమాదం…

కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్‌’ బయోపిక్‌.. ‘విశ్వదర్శనం’ టీజర్‌

కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వ దర్శనం’. జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ…

పోలీసులు పై మండిపడుతున్న…. పిట్టల కోటేశ్వరరావు బంధువులు, గ్రామస్తులు

1. చంద్రబాబు సభ కోసం రైతును చంపేశారు. 2.ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్నిమిగిల్చింది….

తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతారా

ఆమధ్య ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్గా రామచంద్రపురంలోని తోట త్రిమూర్తులు ఇంట్లో…

బాబు పై ఆగ్రహం తో శారదా పీఠాధిపతి

ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ…

రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చు…. స్వరూపానందేంద్రకు యామిని సలహా

రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చు. చంద్రబాబుపై కేసు వేస్తాననడం విడ్డూరంగా ఉంది. జగన్‌పై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల గురించి…