Satya Narayana

రాష్ట్రంలో సర్వే పేరుతొ వైకాపా సానుభూతిపరుల కు సంబంధించిన ఓట్ల తొలగింపు

రాష్ట్రంలో సర్వే పేరుతో వైకాపా సానుభూతిపరుల కు సంబంధించి 56 లక్షల మంది ఓట్లు తొలగించారు. అధికారపార్టీకి పోలీసులు, తాసిల్దారు…

భారత్ సత్తా చాటుతు ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానిక దళం

pulwama దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది, ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడుతోంది. తెల్లవారుజామున 3.30 గంటలకు ఉగ్రవాద…

విశాఖ జిల్లా గాజువాక లో విషాదం ద్రావకం తాగి ముగ్గురు మృతి

నాటు సారా గా భావించి ప్లాస్టిక్ డబ్బాలో ని దావకo తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11మంది ఆసుపత్రిలో…

ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహం లో కలకలం

గుర్తుతెలియని ముగ్గురు యువకులు ఇంజనీరింగ్ విద్యార్థుల వసతి గృహం లోకి ప్రవేశించి, కత్తులతో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన తూర్పు…

విమానం హైజాక్‌కు యత్నం.. భార్యతో విభేదాలే కారణం*

భార్యతో గొడవలతోనే మనస్థాపం చెంది విమానాన్ని హైజాక్ చేయబోయాడు. చివరికి భద్రతా బలగాల చేతిలో అంతమయ్యాడు. బంగ్లాదేశ్ విమానం హైజాక్…

ఫలించిన కేటీఆర్ దౌత్యం.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి అధికార టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను…

అమల్లోకి రానున్న ఏడు జిల్లాలో ఎన్నికల కోడ్

సీఎంతో సహా మంత్రులు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అతిథిగృహంలు వాడరాదని స్పష్టీకరణ. రాష్ట్రంలో గ్యాడ్జెట్స్ ,ఒక ఉపాధ్యాయ…

విశాఖ: మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్య

అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. విజయారెడ్డిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే…

నేడు ఆర్టికల్ 35-ఎపై సుప్రీంలో విచారణ.. కశ్మీర్‌లో హైఅలర్ట్

పుల్వామా ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ అంతటా ఘర్షణ వాతావరణం నెలకొనగా, సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి….

కాశ్మీర్ లో ఉగ్రదాడి ని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు

కాశ్మీర్ లో ఉగ్రదాడి ని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. కాశ్మీర్…

రామగుండంలో దారుణం: ప్రేమించడం లేదని కత్తితో పొడిచాడు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని ఓ వివాహితపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో…

దర్శకుడు కోడి రామకృష్ణకు తీవ్ర అస్వస్థత

దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గచ్చిబౌలిలోని…

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి

ఎస్పీకి 37 స్థానాలు, బీఎస్పీకి 38 స్థానాలు కేటాయించారు. ఐదు స్థానాలను మాత్రం పక్కనబెట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే…

మహిళ కంటిలో 15 సెంటీమీటర్ల నులి పురుగు శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రి లో అరుదైన శస్త్రచికిత్స

విశాఖ నగర పరిధిలోని శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రి వైద్యులు బుధవారం అర్ధరాత్రి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలో…

Pulwama దాడి పై ఆగ్రహంగా ఉన్న భారత్-పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మరో కఠిన చర్యకు సిద్ధమవుతోంది*

సింధు జల ఒప్పందం కింద దక్కిన నదీజలాల్లో ని మన వాటా నీటిని పాకిస్థాన్ కు ప్రవహించకుండా అడ్డుకోవాలని ర్ణయించింది….

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది…

బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమం. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

హిమాచల్‌లో భారీ వర్షాలు..

హిమాచల్‌లో భారీ వర్షాలు.. లోయలోకి కొట్టుకుపోయిన ట్రక్ భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. వరద…

మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై టైమ్స్ గ్రూప్ ఆన్‌లైన్‌ పోల్ చేపట్టింది

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు. మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం ఏంటనే…

పుల్వామా దాడి.. జవాన్ల పేర్లు టాటూ వేయించుకున్న యువకుడు

ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లపై జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ ఘటనలో అమరులైన జవాన్లతో సహా మొత్తం 71…

తలసానితో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ.. టీఆర్‌ఎస్ రిటర్న్ గిఫ్ట్ వన్

తెలంగాణ మంత్రి తలసానితో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రత్యేక భేటీ. వైసీపీలో తోట చేరనున్నారనే వార్తల నేపథ్యంలో చర్చనీయాంశం….