Satya Narayana

కొత్తగూడెం: విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్‌కు ఆమె తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ…

ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపణ

చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు….

అమెరికాలో కాల్పులు… తెలంగాణ వ్యక్తి దుర్మరణం

అమెరికాలో తుపాకీ కాల్పులకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. తెలంగాణకు చెందిన గోవర్ధన్ రెడ్డి ఫ్లోరిడాలో దుండగులు కాల్చి చంపారు….

అమెరికాలో హైదరాబాది దంపతుల మృతి, భార్యను చంపిన భర్త ఆత్మహత్య

భారత సంతతి దంపతులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టెక్సాస్ లోని ఘగర్ ల్యాండ్ ప్రాంతంలో…

చెన్నై ముంబై ఢిల్లీ కొలకత్తా లను కలుపుతూ రైల్వే స్వర్ణ చతుర్భుజి కారిడార్లు

సులబoగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి స్వర్ణ చతుర్భుజి పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ సంసిద్ధమైంది. ప్రధాన నగరాలైన…

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న టీడీపీ ఎంపీ.. భార్యకు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణి వాణికి ఇవ్వాలని బాబును కోరిన తోట. జగ్గంపేటలో సీనియర్ నేత…

ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.

అమర జవాన్ల కోసం ఆసీస్‌పై గెలుస్తాం.పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా…

బెంగళూరులో ఏర్పాటయిన ఎయిర్ ఇండియా 2019 ఎయిర్షో లో ప్రమాదo

బెంగళూరు ఎయిర్ షో లో రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయాయి, అగ్నిగోళంలా…

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ తో మంతనాలు,

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని… నార్నె శ్రీనివాసరావు కలిశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన.. చాలా…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ఇలా

తెలుగు రాష్ట్రాల్లో పది స్థానాలకు ఎన్నికలు 21న, నోటిఫికేషన్ మార్చి12 ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ…

మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా విశాఖలో “విత్” ఏర్పాటవుతుంది

మహిళా పారిశ్రామికవేత్తల కోసం దేశంలో లేని విధంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ హబ్ ఏర్పాటవుతుంది. విశాఖలోని…

విశాఖలో వైభవంగా టీఎస్సార్ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం దిగి వచ్చిన తార లోకం

అది రే నృత్యాలు, అందాల తారల హోయలు, అభిమానం నటీనటుల సందడితో పోర్టు స్టేడియం మారుమోగిపోయింది. టి.సుబ్బరామిరెడ్డి ,లలిత కళాపరిషత్…

బాబు పై ఆగ్రహం తో శారదా పీఠాధిపతి

ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ…

హైదరాబాద్‌లో తొలి డాఖినీ పార్క్‌.. ప్రత్యేకతలు

హైదరాబాద్‌లో తొలి డాఖినీ థీమ్ పార్క్‌ ఏర్పాటు కానుంది.ఆరు ఎకరాల విస్తీర్ణంలో మీర్ ఆలం చెరువు పక్కనే ఈ పార్కును…

వైస్సార్ సీపీ చెంతనే BC లు అంతా

ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజిస్తే.. అందులో సింహభాగం బీసీలది. కులాల వారీగా విడగొట్టకుండా కేవలం వెనుకబడిన తరగతులుగా పరిగణిస్తే 46శాతం ఓట్లు…

వైసీపీలోకి కేంద్ర మాజీమంత్రి.

కేంద్ర మాజీమంత్రి కావూరు సాంబశివరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని. కావూరు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది

రాష్ట్రంలో రాజకీయం మారుతుంది, నిన్నటి వరకు బలంగా కనిపించిన టిడిపి నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వారంతా వైసీపీ…

పండుల రవీంద్ర బాబు వైసీపీలో చేరిక తెలుగుదేశంపై విమర్శల వర్షం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన వైకాపా అధినేత‌…

భారత్తో పాక్ తలపడితే మన సైడే గెలుపు

భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించాయి. వీర జవాన్ల ప్రాణత్యాగని వృధా ఫోనివ్వమని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఈసారి…

వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు , మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు సహా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉన్నవారు…

టిడిపి కి మరో షాక్ వైసీపీలోకి దాసరి జెరమేష్

ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశంపార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీలోకి జంప్…

You may have missed