కేవలం వంద రోజులు మాత్రమే… రాబోయే వంద రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ లో ఎన్నికలు ప్రారంభం!

సరిగ్గా వంద రోజులు మాత్రమే సమయం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దాదాపు వంద రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈరోజు జనవరి నెల ముగియనుంది. ఇక్కడ మూడు నెలల్లో రాజకీయ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
ఫిబ్రవరి నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవచ్చు.
మార్చి నెల నుండి మార్చి నెల తొలి భాగంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవచ్చు.
అదే నెల అక్కడినుండి దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ సాగే అవకాశం ఉంది.
ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరగవచ్చు.
మే ఆరంభంలోనే ఆరంభంలోనే మొత్తం పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సరిగ్గా వంద రోజుల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ అన్ని దశల్లోనూ ముగిసే అవకాశం ఉంది.
లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు తోడుగా ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు కూడా వున్నాయి అని వేరే చెప్పనక్కర్లేదు.
కాగా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ఆఖరి విడతల్లో జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో జోరు ఎవరిది అనే అంశంపై స్పష్టత కూడా దాదాపుగా రావచ్చు. కేంద్రంలో ఎవరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అనేది కూడా వంద రోజుల్లో తేలిపోతుంది.
కేవలం బ్యాలెన్స్ మాత్రమే ఉండవచ్చు. లేదా ఎన్నికల కమిషన్ కాస్త ముందుగాషెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికలపై ఎన్నికల ఫలితాలు కూడా ఈ వంద రోజుల్లోనే తేలిపోతుంది.
ఇదిలా ఉండగా రాజకీయ పార్టీలు మాత్రం ఏమీ తేల్చడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఏపీలో ఇంకా అభ్యర్థుల ప్రకటన కనబడటం లేదు సరి కదా ప్రధాన పార్టీలలో సైతం తర్జనభర్జన లోనే ఉన్నాయి.
అధికారపక్షం ప్రతిపక్షం పార్టీల వైపున సగం నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు అయినట్లే కానీ మిగిలిన సీట్ల విషయంలో ఇంకా ఏమీ తేల్చడం లేదు.
జనసేన లో పది శాతం కూడా అభ్యర్థులు ఖరారు కాలేదు. ఫిబ్రవరిలో అభ్యర్థుల ఖరారు వేడెక్కే అవకాశం ఉంది.