Andhra Pradesh

పుల్వామా దాడి.. జవాన్ల పేర్లు టాటూ వేయించుకున్న యువకుడు

ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లపై జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ ఘటనలో అమరులైన జవాన్లతో సహా మొత్తం 71…

తలసానితో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ.. టీఆర్‌ఎస్ రిటర్న్ గిఫ్ట్ వన్

తెలంగాణ మంత్రి తలసానితో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రత్యేక భేటీ. వైసీపీలో తోట చేరనున్నారనే వార్తల నేపథ్యంలో చర్చనీయాంశం….

కొత్తగూడెం: విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్‌కు ఆమె తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ…

ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపణ

చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు….

జనసేన టికెట్ కోసం క్రికెటర్ దరఖాస్తు

జనసేన టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ కమిటీకి దరఖాస్తులు. జనసేన టికెట్ కోసం కమిటీకి దరఖాస్తు…

పుల్వామా దాడి ఓ భయంకరమైన పరిస్థితి

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రపంచంలోని పలు దేశాధినేతలు, ప్రధానులు భారత్‌కు మద్దుతుగా నిలుస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్…

బాబుతో టీ కాంగ్రెస్ నేత భేటీ.. జగన్ సీఎం కాకూడదని సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళవారం అమరావతిలో భేటీ అయినప్పుడు ఆయన వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి…

వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ ట్రైలర్: లక్ష్మీరాయ్ ఆరబోసిందిగా

2 నిమిషాల 16 సెకనుల నిడివితో ఉన్న ట్రైలర్‌‌లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ అందాలను ఒలకబోశారు. రొమాంటిక్…

వాట్సాప్ డీపీలు మార్చుకోవాలని యూజర్లకు సీఈవో వార్నింగ్.. నిజమేనా

మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను డీపీలు తొలగించుకోవాలని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు సైతం పౌరులకు కారణాలు వివరిస్తూ…

కన్వీనర్‌గా యనమల….టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

15 మంది సభ్యులతో కమిటీ.. త్వరలోనే భేటీ. సంక్షేమానికి పెద్ద పీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు.మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టిన…

బంద్ కు పిలుపునిచ్చిన ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎన్ఎల్ (ఏయూఏబీ)

ప్రైవేటు గుప్పెట్లో ప్రభుత్వ రంగ సంస్థను ఉంచేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఏయూఏబీ ఆరోపించింది. బలోపేతం చేయాల్సిన సంస్థను బలహీన…

ఓటుకు నోటు కేసుపై…. రేవంత్ రెడ్డిని సూటిగా విచారించిన ఈడీ…..

ఈడీ రేవంత్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది….ఓటుకు నోటు కేసులో కోని విషయంలో ఆరా తీశారు .బాధ్యత గల పౌరుడిగా ఈడీ…

జేసీ ట్రావెల్స్ డ్రైవర్‌తో మహిళకు కాళ్లు పట్టించారు

జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను విజయవాడలో ప్రయాణికురాలి బంధువులు కొట్టారు. ప్రయాణికురాలిని దూషించడంతోపాటు ఆమెపై…

బాబుతో టీ కాంగ్రెస్ నేత భేటీ.. జగన్ సీఎం కాకూడదని సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మంగళవారం అమరావతిలో భేటీ అయినప్పుడు ఆయన వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి…

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే. ఎన్నికల నేపథ్యంలో

1.ఇండియాటుడే సర్వేః ఏపీ గ్రాఫ్స్ ఇలా! 2.ఆరునెలల కిందటితో పోలిస్తే. 3.ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు…

ఏ నోటీసూ లేదు..అధికారులు కూడా ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు

జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏఎమ్బీ మల్టీఫ్లెక్స్ కు ఏ నోటీసూ ఇవ్వలేదని థియేటర్ యాజమాన్యం తరపున ఏషియన్ సునీల్ తెలిపారు….

వైఎస్సార్సీపీలోకి వలసలకు తాత్కాలిక బ్రేక్.. తిరిగి వచ్చిన వెంటనే జగన్ అభ్యర్థుల ప్రకటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వానికి వారంరోజుల విరామం పడినట్టే. నిన్న రాత్రి లండన్ బయల్దేరి వెళ్లారు వైఎస్ జగన్….

400 ఏళ్ల ఆచారం…దర్గాకు చేరుకున్న గ్రామస్థులు.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ

మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సేవలకు ‘112

దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే టోల్ ఫ్రీ నంబరు 112 ను తొలి విడతలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ…

మఖ్యమంత్రి కొండవీడు పర్యటన సందర్భంలో…. రైతు ఆత్మహత్యపై విష ప్రచారం.. గుంటూరు ఎస్పీ వార్నింగ్

గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు…