Politics

ఐదు స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, జాతీయ నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి

ఆ ఐదింటిపై కమలం గురి! లోక్‌సభలో ఎన్నికల్లో పట్టు సాధించాలని ఓటు బ్యాంకు ప్రాతిపదికగా బరిలోకిప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ…

తిరుపతి లో జరిగిన సమర శంఖంలో చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ ఝలక్‌

వైఎస్సార్‌ సీపీ ‘నవరత్నాలు‘ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ…

ప్రజల సొమ్మును ధారాళంగా ఖర్చు చేస్తూ సొంత ప్రచారం చేస్తున్న చంద్రబాబు

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ప్రజాధనంతో సొంత ప్రచారం నిర్వహించుకోవడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌…

మొన్నటివరకూ జగన్ ప్రజా సంకల్పయాత్ర చంద్రబాబుకి నిద్రలేకుండా చేసింది.ఇప్పుడు జగన్ శంఖారావంతో.. బాబు లో మొదలైన కలవరం

యాత్ర చేసినన్ని రోజులు తన వేగులతో సమాచారాన్ని తెప్పించుకుంటూనే ఉన్నారు బాబు. ఏ ప్రాంతంలో ఎలా జరిగిందీ, ఎక్కడ ఎంతమంది…

డైలీ సీరియల్ లాగ కొనసాగే పంచాయితీలు సీట్లు.. ఏమీ తేల్చని చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్ల పంచాయితీల్లో ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. అయితే ఎంత బిజీగా చర్చలు జరిపినా.. ఏదీ…

కడప నుంచీ ఈ సారి తన సతీమణి వైఎస్ భారతిని బరిలోకి దించాలని తాజాగా నిర్ణయం ఫిక్స్ చేసిన జగన్

వైసీపీ అధినేత కడపలో రాజకీయాలని వేడెక్కిస్తున్నారు. అసలే కడప రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ అంటే ఇప్పుడు జగన్ తీసుకున్న…

బాబు పేపర్ యాడ్స్ పై కాగ్ రిపోర్ట్!

ఇబ్బడిముబ్బడిగా పత్రికలకు అందునా.. ఆ రెండు పత్రికలకూ యాడ్స్ ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు ఏ మాత్రం మొహమాటపడలేదు. భజన చేసే అనేక…

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది…. సినీ నటి విజయశాంతి ని ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని అనుకుంటుంది….

మరీ ఖమ్మం ఎంపీ స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తారా ? లేదా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్…

చంద్రబాబు మరో డ్రామాకు సిద్ధమయ్యారు

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో ఇచ్చిన…

ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్ వైఎస్ఆర్సి పార్టీకి సర్వేలు వెలువడ్డాయి.

ఇండియా టుడే మరియు టైమ్స్ నౌ తరువాత, వైయస్ఆర్సి అధికారంలోకి రావచ్చని మరొక సర్వే చెబుతుంది, అయితే TDP పాలన…

రేపే యాత్ర విడుదల… ‘మహి వి రాఘవ్’, ‘విజయ్ చల్లా’లకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ‘దిల్ రాజు’.

యాత్ర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర అందరికీ తెలుసు. ఆ పాదయాత్రలో…

ఫలించిన చెవిరెడ్డి ధర్నా …దిగివచ్చిన పోలీసులు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోరాటం ఫలించింది తనను హత్య చేసేందుకు నిర్వహించిన…

తిరుపతి సమర శంఖారావం లో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్

చంద్రబాబు పాలనలో అన్ని మాయ లేనని జగన్ విమర్శించారు తిరుపతి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమర శంఖారావం…

40 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన MNM అధినేత కమల్ హాసన్

తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎమ్మెల్యే పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత…

AP BUDGET HIGH LIGHTS

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలతో పాటు మరికొన్ని వరాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. సాగునీటి, వ్యవసాయ రంగాలకు…

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డోక్రా మహిళలను నా మానస పుత్రికలు అంటు ఓట్లులు కోసం ఎర వేస్తున్న చంద్రబాబు నాయుడు

డ్వాక్రా సంఘం నా మానస పుత్రిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన…

విజయవాడ వేదికగా అంతర్జాతీయ ఇంధన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోంటున్నారు

అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విజయవాడ వేదిక కానుంది.మంగళ, బుధవారాల్లో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా…..

మీడియాతో మాట్లాడిన కోట్ల అసలేం జరిగింది..? టీడీపీలో చేరుతున్నారా? లేదా..? అనే విషయం తేల్చేశారు

కోట్ల యూటర్న్.. వైసీపీలో చేరాలని ఫోన్ కాల్స్  కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి…

నేడు వైకాపా సమర శంఖారావం సభ

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు.  సమర శంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలో నిర్వహించనున్నారు….

హామీలు మరచి దౌర్జన్యం కు దిగుతున్న టిడిపి

పేదవాడికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు దురహంకార పూరితమైన…

టీడీపీకి మరో షాక్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికపై రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్త.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త. ఈ సాయంత్రం…

భాగపరిష్కార రిజిస్ట్రేషన్ల పై సీఎం నిర్ణయం కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ ఎంతైనా ఫీజు 20 వేలే చెల్లిస్తే సరిపోతుంది

కుటుంబ ఆస్తుల భాగ పరిష్కార రిజిస్ర్టేషన్లు చేసుకునే వారికి శుభవార్త. ఇప్పటివరకు ఆస్తుల విలువలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తూ…