ysrcp

చింతమనేని వివాదం.. వైసీపీ పనేనంటున్న ..సీఎం చంద్రబాబు ఆరోపించారు

దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది. దెందులూరు…

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియాటుడే. ఎన్నికల నేపథ్యంలో

1.ఇండియాటుడే సర్వేః ఏపీ గ్రాఫ్స్ ఇలా! 2.ఆరునెలల కిందటితో పోలిస్తే. 3.ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు…

వైఎస్సార్సీపీలోకి వలసలకు తాత్కాలిక బ్రేక్.. తిరిగి వచ్చిన వెంటనే జగన్ అభ్యర్థుల ప్రకటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వానికి వారంరోజుల విరామం పడినట్టే. నిన్న రాత్రి లండన్ బయల్దేరి వెళ్లారు వైఎస్ జగన్….

జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కీలక నేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగ్‌‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు, కీలకనేతలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే….

టీడీపీకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త – విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్ కూడా వైసీపీకి జైకొట్టారు

టీడీపీకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త – విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్ కూడా వైసీపీకి జైకొట్టారు టీడీపీకి…

విశాఖలో వైభవంగా టీఎస్సార్ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం దిగి వచ్చిన తార లోకం

అది రే నృత్యాలు, అందాల తారల హోయలు, అభిమానం నటీనటుల సందడితో పోర్టు స్టేడియం మారుమోగిపోయింది. టి.సుబ్బరామిరెడ్డి ,లలిత కళాపరిషత్…

రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చు…. స్వరూపానందేంద్రకు యామిని సలహా

రాజకీయాలు చేయాలనుకుంటే వైసీపీలో చేరొచ్చు. చంద్రబాబుపై కేసు వేస్తాననడం విడ్డూరంగా ఉంది. జగన్‌పై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల గురించి…

వైస్సార్ సీపీ చెంతనే BC లు అంతా

ఓటర్లను సామాజిక వర్గాలుగా విభజిస్తే.. అందులో సింహభాగం బీసీలది. కులాల వారీగా విడగొట్టకుండా కేవలం వెనుకబడిన తరగతులుగా పరిగణిస్తే 46శాతం ఓట్లు…

వైసీపీలోకి కేంద్ర మాజీమంత్రి.

కేంద్ర మాజీమంత్రి కావూరు సాంబశివరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని. కావూరు…

వైసీపీ అంచనాలు నిజమయ్యే దిశలో

అధికార తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంటోంది. ‘రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతోంది..’ అంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది

రాష్ట్రంలో రాజకీయం మారుతుంది, నిన్నటి వరకు బలంగా కనిపించిన టిడిపి నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వారంతా వైసీపీ…

పండుల రవీంద్ర బాబు వైసీపీలో చేరిక తెలుగుదేశంపై విమర్శల వర్షం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన వైకాపా అధినేత‌…

మైలవరం విషయంలో… దొరికిపోయిన టిడిపి!

ఎన్నికల సమయంలో తమకు సహకరించాల్సిందిగా కోరుతూ స్థానిక పోలీసులకు లంచాలు ఇవ్వబోయారని మైలవరం నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై…

ఓవర్ నైట్ నేతలతో వైకాపాకు చేటు…

గుడ్ నైట్ పుట్టుకొస్తున్న కొందరు నేతలతో కొంప ముంచే పరిస్థితి వాటిల్లుతోందని వైకాపా శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది ఇంటి…

కార్యక్రమం ఏదైనా.. జనం మధ్య ఏ ఆర్బాటం లేకుండా నేను మీతోటి వ్యక్తినే అంటూ జగన్

అప్రతిహతంగా సాగిన ప్రజాసంకల్ప యాత్ర కావొచ్చు..ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతున్న సమర శంఖారావం సభలు కావొచ్చు.. పేరుమారినా, కార్యక్రమం ఏదైనా జగన్…

కొణతాల రామకృష్ణ – దాడి వీరభద్రరావు ఇద్దరికి ఇద్దరే…..ఎవరు వైకాపాలోకి

అనకాపల్లి నియోజక వర్గానికి కీలకనేతలు ఆ ఇద్దరు. కొణతాల రామకృష్ణ.. దాడి వీరభద్రరావు. ఇద్దరూ మాజీ మంత్రులో తమకంటూ అనుచరగణం…

బాబు కుట్రల్ని తిప్పికొట్టండి.. వచ్చేది ప్రజారాజ్యం అంటూ చంద్రబాబుకు చెబుదాం… అంటున్న వైఎస్సార్ పార్టీ అధినేత జగన్

ఐదేళ్ల క్రితం చంద్రబాబు అనే పెద్ద మనిషిని నమ్మి మోసపోయాం.. నాలుగున్నరేళ్లలో అన్ని రకాలుగా మోసం చేసి సినిమాలు చూపించారు….

You may have missed