ysrcp

YSRCP ఎమ్మెల్యేకు.. రూ. 3 కోట్లు లోన్ ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించాలని చూసిన సైబర్ నేరగాళ్ల

YSRCP ఎమ్మెల్యేకు సైబర్ కేటుగాళ్ల మస్కా.. రూ. 3 కోట్లు లోన్ ఇప్పిస్తానని ఫోన్.. చివరికి! లోన్ ఇప్పిస్తామంటూ బురిడీ…

ఒకవేళ మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్తే మాత్రం…!జగన్ సర్కార్ ముందు టీడీపీ నిలబడుతుందా? చంద్రబాబు అసలు ఏం ఆలోచిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారంగా మారాయి. మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ పడటంతో టీడీపీ మింగలేక కక్కలేక…

ఒక్కడే ఒకవైపు…జగన్మోహన రెడ్డిని కట్టడి చేయడానికి నానాపాట్లు పడుతున్నారు

ఒక్కడు చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన తా చక్కనొనర్ప’ అని సామెత. ఈ సామెత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో అక్షరసత్యమై…

చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ల సభను పరిశీలించండి. జగన్‌లో ఆత్మవిశ్వాసం – బాబులో తెలియని భయం*

ఏపీలో ఎన్నికల ప్రచారం గమనించారా? అందులోను ఒకే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ల…

మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని విశ్వసిస్తున్న వైఎస్‌ జగన్‌

మేనిఫెస్టో అంటే.. ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రకటన కాదన్నది ఆయన విధానం. మేనిఫెస్టో పారదర్శకంగా,…

వైసీపీ వస్తే రాజధాని అమరావతి కాదా… రాజధానిని తరలిస్తారా… నారా లోకేష్ మాటల్లో నిజమెంత

అమరావతిలో ఒక్క ఇటుక కూడా కట్టలేదంటున్న వైసీపీ… రాజధానిని వేరే చోటికి తరలిస్తుందా? సినీ నటుడు శివాజీ చేసిన ఆరోపణలకు…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై డ్రోన్ల తో నిఘా… చంద్రబాబు కుటిల రాజకీయం

చంద్రబాబు నాయుడు హైటెక్ రాజకీయ నాయకుడు అని ముద్ర ఎప్పుడో సంపాదించుకున్నారు. టెక్నాలజీని అడ్డుగొలు గా వాడుకోవడంలో ఆయనకి మించిన…

హిందూపురం లోక్ సభ వైసిపి బీసీ అభ్యర్థి గెలుపు బాటలో ప్రయాణం

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం మొదలైంది. హిందుపురం లోక్ సభలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప…

వివేక కూతురి ప్రెస్ మీట్.. కుట్రలపై ఆవేదన!

తన తండ్రి హత్యను ఒక వర్గం మీడియా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేసింది వైఎస్…

రాష్ట్రంలో రానున్నది వైసిపి హవ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ హవా స్పష్టంగా కనబడుతోంది అని ప్రతి సర్వేలలో వస్తున్న ఫలితాలను బట్టి మరియు…

అనంతపురం జిల్లాలో ఈసారి వైసీపీ పార్టీ మొత్తం స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాలు వేస్తోంది

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ స్పష్టమైన హవా కొనసాగిస్తోంది అన్ని సర్వేలలో…

వేగంగా వీస్తున్న ఫ్యాన్ గాలి

రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వైకాపా ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడ మొహమాటానికి తావివ్వకుండా…

జగన్ దూకుడు!… బెంబేలెత్తిపోయిన టీడీపీ

సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా నగారా మోగిన వేళ… ఏపీలోని విపక్షం వైసీపీ నిజంగానే దూకుడుతో ముందుకెళుతోందని…

వైఎస్ కుటుంబంపై హత్యా రాజకీయం ఆగడం లేదు!

వైఎస్ రాజారెడ్డి హత్య.. ప్రత్యర్థులను వదిలేసిన రాజశేఖర రెడ్డి. కంటికి కన్ను సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఫ్యాక్షన్ కు స్వస్తి…

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ అధిష్ఠానంపై అలకబూనారు.

టీడీపీపై రాయపాటి అలక… వైసీపీ పై వీస్తున్న గాలులునరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం….

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్ఆర్ పార్టీ)…9 వ వార్షికోత్సవం…

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది….

జగన్ చెంతకు కు చేరుకున్న సినీనటి …మళ్లీ రాజకీయ బాటలో జయసుధ

గతంలో సినీనటి జయసుధ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో జయసుధ…

వైసిపి నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

21 మంది లొ ఐదుగురికి మళ్లీ అవకాశం, నలుగురు మంత్రులో ఇద్దరికీ చాన్స్. ఆదినారాయణ రెడ్డికి బలవంతంగా కడప ఎంపీ…

అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఓట్ల తొలగింపు పై పరస్పర ఆరోపణలు

రేపో మాపో ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనగా రాష్ట్రంలో ఓట్ల తొలగింపు అక్రమాలు అమితంగా ప్రచారంలోకొచ్చి ప్రజల్లో సందేహాలు సంశయాలు పాదుకొల్పడం…

వైఎస్ జగన్ సీఎం చేసేందుకు ప్రతి మహిళ కంకణం కట్టుకోవాలని రోజా పిలుపు

జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయి మహిళలను సీఎం చంద్రబాబు తీవ్రంగా వంచించారు. వైఎస్ జగన్ సీఎం…

ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌లా చేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు:ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీలో ‘ఫ్యాన్’.. తెలంగాణలో స్విచ్.. ఢిల్లీలో ఫ్యూజ్: చంద్రబాబు ఏపీని మరో బీహార్‌గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి.. 13జిల్లాలలో కులాల…

రాష్ట్రంలో సర్వే పేరుతొ వైకాపా సానుభూతిపరుల కు సంబంధించిన ఓట్ల తొలగింపు

రాష్ట్రంలో సర్వే పేరుతో వైకాపా సానుభూతిపరుల కు సంబంధించి 56 లక్షల మంది ఓట్లు తొలగించారు. అధికారపార్టీకి పోలీసులు, తాసిల్దారు…