Top News

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలరెండు రాష్ట్రాల్లో సోమవారం (25-02-2019) ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి…

అమరావతిలోని కొత్తింట్లోకి ఫిబ్రవరి 27న జగన్ నూతన గృహప్రవేశం

అమరావతిలోని కొత్తింట్లోకి జగన్.. ముహూర్తం ఖరారు. ఫిబ్రవరి 14న జరగాల్సిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం…

తొలి రోజు కోటి మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమచేశారు:ప్రధాని నరేంద్ర మోదీ

పీఎం కిసాన్ నిధి.. తొలిరోజు తెలంగాణలో 5 లక్షల మందికి 100 కోట్లురైతులకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…

నాకు జేజేలు కొట్టడం కాదు.. రౌడీ రాజకీయాలను తరిమికొట్టండి: పవన్

రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేను కాని.. 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని రూపొందించుకుని జనంలోకి వచ్చాను. రాయలసీమ నుంచి ఏంత…

మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన…అతిలోక సుందరి భూలోకం విడిచి ఏడాది

అతిలోక సుందరి భూలోకం విడిచి ఏడాది మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు శ్రీదేవి.తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో…

రామగుండంలో దారుణం: ప్రేమించడం లేదని కత్తితో పొడిచాడు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని ఓ వివాహితపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో…

మహిళ కంటిలో 15 సెంటీమీటర్ల నులి పురుగు శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రి లో అరుదైన శస్త్రచికిత్స

విశాఖ నగర పరిధిలోని శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రి వైద్యులు బుధవారం అర్ధరాత్రి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలో…

Pulwama దాడి పై ఆగ్రహంగా ఉన్న భారత్-పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మరో కఠిన చర్యకు సిద్ధమవుతోంది*

సింధు జల ఒప్పందం కింద దక్కిన నదీజలాల్లో ని మన వాటా నీటిని పాకిస్థాన్ కు ప్రవహించకుండా అడ్డుకోవాలని ర్ణయించింది….

తిరుమలకు మెట్ల మార్గంలో చేరుకోవడంతో రాహుల్‌గాంధీ రికార్డు నెలకొల్పారు.

ఆ విషయంలో జగన్‌ కంటే చంద్రబాబే స్పీడ్… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2017 మే 4న సీఎం హోదాలో తిరుమలకు వచ్చారు….

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది…

బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమం. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

రాబోయే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం ఓటమి ఖాయం: కేటీఆర్

చంద్రబాబు ఓటమి ఖాయం: కేటీఆర్ తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసించాలనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్తామని కేటీఆర్ స్పష్టంచేశారు….

6.61 లక్షలు రూ.విరాళం గా అందాజెసిన ఓ మహిళ యాచకురాలు…………. అమర జవాన్ల కుటుంబాలకు చేయూత….

రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది ఓ మహిళ… ఈ ఘటన రాజస్థాన్‌లో వైరల్‌గా…

యుద్ధ సన్నహాల్లో పాక్ ఆర్మీ.. కీలక ఆదేశాలు!

పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన పాకిస్థాన్ భద్రతా మండలి సమావేశంలో…

మద్యం మత్తులో…పానీపూరీ లేదన్నందుకు..గొడవ పడి ప్రాణాలు కోల్పోయాడు

పానీపూరీ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రాత్రిసమయంలో పానీపూరీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు….

నేడు తిరుపతికి రాహుల్… మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం కాలినడకన స్వామి దర్శనానికి

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నా ఇప్పట్లో అది సాధ్యమయ్యేది కాదు. విభజన తర్వాత కాంగ్రెస్‌పై…

‘తెరకెక్కిన బయోపిక్ మూవీ రెండో భాగం’ ట్విట్టర్ రివ్యూ: బాలయ్య 110/100

ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు. అయితే చిత్ర…

ఐదు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై…. స్పష్టతకు వచ్చిన టీడీపీ

టీడీపీ దూకుడు.. ఆ ఐదుగురు అభ్యర్థులు ఫైనల్..చంద్రబాబు రాజంపేట లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష. నియోజకవర్గాల…

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో

పాక్ కన్నెర్ర.. హఫీజ్ సయీద్ సంస్థలపై నిషేధం పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ…

డ్రగ్స్ మాఫియా కలకలం.. హైదరాబాద్‌లో ఘనా మహిళ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా మళ్లీ కోరాలు విప్పుతోంది.ఓ హోటల్‌లో డ్రగ్స్ విక్రయిస్తోన్న ఘనా మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు….

చంద్రబాబు మోసకారి.. మామకే వెన్నుపోటు పొడిచారు: అమిత్ షా

అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ…

గుర్రాన్ని 5 కి.మీ మోసుకెళ్లిన….. ‘బాహుబలి’

సోషల్ మీడియాను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అవసరమైన విషయాల కంటే ఇతర విషయాలను, అబద్ధాలను ఎక్కువగా షేర్…

ఏసీబీ తనిఖీల్లో….. అవినీతి అధికారి భాగోతాన్ని ఓ చిన్న కాగితం బయటపెట్టింది

ఏసీబీ తనిఖీల్లో….. అవినీతి అధికారి భాగోతాన్ని ఓ చిన్న కాగితం బయటపెట్టింది రెవెన్యూ శాఖలోని టైపిస్ట్‌ ఉద్యోగిగా చేరి అంచలంచెలుగా…