Top News

రాష్ట్రంలో సర్వే పేరుతొ వైకాపా సానుభూతిపరుల కు సంబంధించిన ఓట్ల తొలగింపు

రాష్ట్రంలో సర్వే పేరుతో వైకాపా సానుభూతిపరుల కు సంబంధించి 56 లక్షల మంది ఓట్లు తొలగించారు. అధికారపార్టీకి పోలీసులు, తాసిల్దారు…

తుస్సుమన్న పాక్ బాంబ్.. డ్రోన్ ప్రయోగమూ విఫలం

భారత వైమానిక దళాలు పాక్ భూభాగంలో ప్రవేశించి ఉగ్ర స్థావరాలను మట్టికరిపించాయి. మన మిరాజ్ 2000 యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి…

ముష్కర మూకలపై అతిపెద్ద దాడి…భారత్‌ వ్యూహాత్మకంగా మెరుపుదాడులకు దిగి జైషేకు బుద్ధిచెప్పింది

మూడేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది. 2016 సెప్టెంబరులో కశ్మీర్‌లోని ఉరి సైనిక శిబిరంపై ఉగ్రదాడి…

భారత్ సత్తా చాటుతు ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానిక దళం

pulwama దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది, ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడుతోంది. తెల్లవారుజామున 3.30 గంటలకు ఉగ్రవాద…

అరవై కోట్ల రూపాయల షరతు పెట్టిన బాబు…..

టిడిపి పార్టీలోకి చేరిన ఎస్పీవై ఇప్పుడు మరోసారి  నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు…ఫిరాయింపు ఎంపీ ఎస్పీవై రెడ్డికి…

విశాఖ జిల్లా గాజువాక లో విషాదం ద్రావకం తాగి ముగ్గురు మృతి

నాటు సారా గా భావించి ప్లాస్టిక్ డబ్బాలో ని దావకo తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11మంది ఆసుపత్రిలో…

టీడీపీ టికెట్ ఆశిస్తున్న….బిగ్ బాస్’ కౌశల్..

బిగ్ బాస్’ టీవీ రియాలిటీ షో ద్వారా గుర్తింపు సాధించిన కౌశల్ ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు…! కులం కోటాలో…

ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహం లో కలకలం

గుర్తుతెలియని ముగ్గురు యువకులు ఇంజనీరింగ్ విద్యార్థుల వసతి గృహం లోకి ప్రవేశించి, కత్తులతో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన తూర్పు…

విమానం హైజాక్‌కు యత్నం.. భార్యతో విభేదాలే కారణం*

భార్యతో గొడవలతోనే మనస్థాపం చెంది విమానాన్ని హైజాక్ చేయబోయాడు. చివరికి భద్రతా బలగాల చేతిలో అంతమయ్యాడు. బంగ్లాదేశ్ విమానం హైజాక్…

ఫలించిన కేటీఆర్ దౌత్యం.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి అధికార టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను…

అమల్లోకి రానున్న ఏడు జిల్లాలో ఎన్నికల కోడ్

సీఎంతో సహా మంత్రులు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అతిథిగృహంలు వాడరాదని స్పష్టీకరణ. రాష్ట్రంలో గ్యాడ్జెట్స్ ,ఒక ఉపాధ్యాయ…

విశాఖ: మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్య

అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. విజయారెడ్డిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే…

దెబ్బకు దెబ్బ.. వాయుసేనకు సెల్యూట్: విపక్ష నేతలు…

దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా…

49 ఏళ్ల తర్వాత పాక్ గగనతలంలోకి భారత యుద్ధ విమానం…

పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సైనికులను పొట్టనబొట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది….

యుద్ధ విమానాలతో దాడి.. 300 మంది ఉగ్రవాదులు మటాష్!

పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృత‌నిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే మిరాజ్-2000 చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్…

ఫిబ్రవరిలోనే మండుతోన్న భానుడు.. ఏడేళ్లలో ఇదే తొలిసారి…

తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మాసం లోనే ఎండలు మండిపోతున్నాయి. రెండో వారం నుంచి భానుడు ప్రతాపం…

నేడు ఆర్టికల్ 35-ఎపై సుప్రీంలో విచారణ.. కశ్మీర్‌లో హైఅలర్ట్

పుల్వామా ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ అంతటా ఘర్షణ వాతావరణం నెలకొనగా, సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి….

ఓ అమరవీరుడి భార్య తన భర్తకు సరైన నివాళి అందించేందుకు సిద్ధమైంది.

సైన్యంలో పనిచేస్తూ చనిపోయిన మేజర్ భార్య ఆర్మీలో చేరుతోంది. ఇందుకు సంబంధించి అన్ని పరీక్షల్లో ఆమె పాస్ అయింది. 49…

రూ.1000 కోట్ల ప్యాకేజీతో ఏపీపై కుట్ర జరుగుతోంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ద్వేషించే కేసీఆర్‌, కేటీఆర్‌లపై జగన్ ప్రేమ చూపిస్తున్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లు కలిసి రూ.1000 కోట్ల ప్యాకేజీతో…..

టీచర్‌ను చంపిన ప్రేమోన్మాది ఆత్మహత్య…

రమ్య హత్యకేసు నిందితుడు రాజశేఖర్ విల్లుపురం జిల్లా తిరునావలూర్‌ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు…

You may have missed