బీసీలపై దాడి అంటూ గోల చేసిన తెలుగు దేశం పార్టీ నేతలుకు అప్పుడు కులం గుర్తు రాలేదా.. టీడీపీపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే
తెలుగు దేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిప్పులుచెరిగారు. అవినీతికి పాల్పడిన టీడీపీ…