srikakulam district.

శ్రీకాకుళం జిల్లా పలాసలో(కోవిడ్‌ 19) రోగుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడాన్ని..జగన్ సీరియస్, ఇద్దరిపై వేటు

షాకింగ్: ప్రొక్లైనర్‌, ట్రాక్టర్‌లో కరోనా రోగుల మృతదేహాలు.. జగన్ సీరియస్, ఇద్దరిపై వేటు ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది….