EMPLOYEES PLEDGE IN PRESENCE OF MLA

రెవెన్యూ ఉద్యోగులు ఆమ్యామ్యాలు దూరంగా ఉంటాం.. ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో ఉద్యోగులు ప్రతిజ్ఞ!

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తే కానీ ఏ పని జరగడంలేదు. కొందరు లంచాలు తీసుకున్నా పనిచేస్తారనే నమ్మకం కూడా ఉండదు….