పోలవరం ప్రాజెక్టుకు….భూమిపూజ చేసి, నిధులు తెచ్చి కాలువలు తవ్వించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే…అందుకే పోలవరానికి ఆయన పేరు పెట్టాలంటున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి.. వైసీపీ ఎంపీ కొత్త ప్రతిపాదనపోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది.. భూమిపూజ చేసింది వైఎస్…