Corona patients

ప్లాస్మా దానం:కరోనా రోగులకు సంజీవిని లాంటిది,, ఇస్తే 99 శాతం వారు బతికే అవకాశం..మొత్తం 150 మంది డోనర్లను చిరంజీవి సన్మానించారు.

ప్లాస్మా దాతలను సత్కరించేందుకు శుక్రవారం వీసీ సజ్జనార్ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా…