800 గదులు, 60 బస్సులు, వచ్చిన వారికి ఆహారం….రూ.80లక్షలు ఖర్చుతో దీల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష…. ఏపీ భవన్లో ఏర్పాట్లు
1.ఏపీ భవన్ వేదికగా నిరసనకు దిగనున్న ముఖ్యమంత్రి2.దిల్లీ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు3.మద్దతిస్తున్న పలు పార్టీలు, సంఘాలు 4.రాష్ట్రపతితో…