AMARAVATI FARMERS…

న్యాయమూర్తులు వెళ్లే మార్గంలో..అమరావతి రైతులు మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వినూత్న నిరసన ప్రదర్శించారు.

హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు…

తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ రాశారు.

కారుణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖAmaravati రైతులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు. తమకు చావే శరణ్యమని…..