శుక్రవారం ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడుశ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు… పార్టీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది…జగన్ని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ, చంద్రబాబు సంబరాలు చేసుకున్నారని ఆసక్తికర ప్రకటనలు…..
విజయవాడకు తరలిస్తున్నారు. అయితే అచ్చెన్నకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని.. కనీసం మందులు వేసుకోనివ్వకుండా తీసుకెళ్లారని…