Main Story

Editor’s Picks

Trending Story

విశాఖకు కొత్త మెరుగులు రూ.37 కోట్లతో 7 ఎకరాల..టూరిజం ఐకాన్‌గా కైలాసగిరిపై అద్భుతం.. అంతర్జాతీయ స్థాయిలో!

సీఎం జగన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్లానిటోరియం నిర్మించేందుకు.. మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్‌ సెంటర్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు…

ఇండియా ప్రత్యేక విమానాలను అడ్డుకున్న అమెరికా!.

1.యూఎస్ లో చిక్కుకున్న వారిని తెస్తున్న ఎయిర్ ఇండియా2.ఇతరులకు కూడా టికెట్లను అమ్ముతున్నారంటున్న యూఎస్3.ఏవియేషన్ ఒప్పందానికి విఘాతమని ఆగ్రహం కరోనా…

అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. గంటా శ్రీనివాసరావు సన్నిహితుడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ

మంత్రి అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు మూడు రోజుల క్రితం…

అమెరికాకువెళ్లలేం.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..

ఇక అమెరికాకు వెళ్లలేం.. షాకిచ్చిన ట్రంప్..! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది….

వైసీపీ నేతల అరాచకాన్ని అమిత్ షాకు చెప్పేశా.. కేంద్ర బలగాలు వస్తాయ్.. ఎంపీ కృష్ణంరాజు సంచలనం

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఆయనసంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…

రాహుల్ గాంధీకి సీఎం జగన్ కౌంటర్.. ప్రధాని మోదీకి మద్దతుగా..

ఢిల్లీ రాజకీయాలపై ఆచితూచి మాట్లాడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్…

తరచూ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ..విజయసాయి

కింద జాకీలు పైన క్రేనులు”..! బాబుకి విజయసాయి రెడ్డి తుటాలు..!తన మాటలే తుటాలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించడమే ఆయన…

తానునమ్మిన తననునమ్మిన జానాలకోసం, జగన్ రెండు షోకాజ్ నోటీసులు రెడీ చేస్తున్నారు… రాజు, రెడ్డి రెడీనా?

తానునమ్మిన తననునమ్మిన జానాలకోసం, తాను ఏమనుకున్నారో ఎలా అనుకున్నారో అలానే చేసుకుపోతున్నారు ఏపీ సీఎం జగన్! ఈ విషయంలో ఏమాత్రం…

బీసీలపై దాడి అంటూ గోల చేసిన తెలుగు దేశం పార్టీ నేతలుకు అప్పుడు కులం గుర్తు రాలేదా.. టీడీపీపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే

తెలుగు దేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిప్పులుచెరిగారు. అవినీతికి పాల్పడిన టీడీపీ…

హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవి శంకర్ ఆసక్తికర ట్వీట్ ..నిమ్మగడ్డ రమేష్ కుమార్

నిమ్మగడ్డ కేసు: ఏపీ సర్కార్‌కు సోమవారం డెడ్‌లైన్?.. సీనియర్ లాయర్ ఆసక్తికర ట్వీట్ రమేష్ కుమార్‌ తొలగింపుపై ప్రభుత్వం తెచ్చిన…

రాజ్యసభ ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. టీడీపీకి ఓటేసినట్లు రెబల్ ఎమ్మెల్యే వెల్లడి..

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే భారీ ట్విస్ట్ ఇచ్చారు. తాను టీడీపీకి ఎందుకు ఓటేయాల్సి వచ్చిందో చెప్పారు. రాజ్యసభ…

పలువురి ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా…ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది

రాజ్యసభ ఎన్నికల్లో ఆనూహ్య పరిణామాలు.. ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురి ఎమ్మెల్యేల…

పక్కా ప్లాన్ ప్రకారం ..మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా.. కల్నల్ సంతోష్ బాబు పోస్టుమార్టం రిపోర్ట్..

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది సైనికుల పోస్టుమార్టం రిపోర్ట్‌లో చైనా…

భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో కొనసాగతున్న వివాదం.. బంధీలుగా ఉన్న 10 మంది భారత సైనికులను విడుదల చేసిన చైనా

భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో గడచిన 50 రోజులుగా కొనసాగతున్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణలకు దారితీయగా…..

ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఒక్కొక్క స్థానానికి…

స‌రైన టైం కోసం వేచి చూస్తోంద‌ట..మ‌రో మాజీ మంత్రి వంతు.. బాబూ రెడీగా ఉండండి..! ‌

రాష్ట్రంలో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా ? ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌ రెడ్డిల అరెస్టుతో…

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు..వైభవం ఇక గతం?జేసీ ఫ్యామిలీకి కొత్త షాక్

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతుండటం అత్యంత సహజం… పైగా రాజకీయాల్లో మరీ సహజం! నిన్నమొన్నటివరకూ ఎర్ర బుగ్గ కారులో…

ఏపీ శాసనమండలిలో లోకేష్ వ్యవహరించిన తీరుపై..మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు

తనతో పాటూ ఇతర మంత్రులపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు…

అచ్చెన్నాఅరెస్ట్..అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు..డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. అలాగే అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్‌ నమోదు…

తెలంగాణ ప్రభుత్వం “2లక్షలు” …YS ‌జగన్ ‌తెలంగాణవాసులకు సైతం ఎక్స్‌గ్రేషియా “5లక్షలు” నష్టపరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్‌…

మంత్రి వెల్లంపల్లి అసలు సభలో సభ్యుడే కాదని..ఎక్కడైనా యాక్షన్ ఉంటే అక్కడ రియాక్షన్ ఉంటుందని యనమల వ్యాఖ్యానించారు.

మంత్రి వెల్లంపల్లి మండలికి ఎందుకొచ్చారు.. లోకేష్‌ను కొట్టాలనుకున్నారు: యనమలకౌన్సిల్‌లో ఇంత మంది మంత్రులు ఎందుకు వచ్చారన్నారు. లోకేష్‌ను కొట్టాలనే ప్రయత్నం…

ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో ఏకంగా 425 కేసులు.. రెండు మరణాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ…