Main Story

Editor’s Picks

Trending Story

ఫలించిన చెవిరెడ్డి ధర్నా …దిగివచ్చిన పోలీసులు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోరాటం ఫలించింది తనను హత్య చేసేందుకు నిర్వహించిన…

తిరుపతి సమర శంఖారావం లో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్

చంద్రబాబు పాలనలో అన్ని మాయ లేనని జగన్ విమర్శించారు తిరుపతి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమర శంఖారావం…

40 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన MNM అధినేత కమల్ హాసన్

తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎమ్మెల్యే పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత…

AP BUDGET HIGH LIGHTS

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలతో పాటు మరికొన్ని వరాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. సాగునీటి, వ్యవసాయ రంగాలకు…

ఏపీ, తెలంగాణకు పవర్ కట్.. ఎన్టీపీసీ హెచ్చరిక.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అంధకారం నెలకొంటుందట. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడమే అందుక్కారణం. గడువులోగా బకాయిలు చెల్లించపోతే విద్యుత్…

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డోక్రా మహిళలను నా మానస పుత్రికలు అంటు ఓట్లులు కోసం ఎర వేస్తున్న చంద్రబాబు నాయుడు

డ్వాక్రా సంఘం నా మానస పుత్రిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన…

ఇంటిల్లిపాది భవిష్యత్తును గురించి ముందడుగు వేస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ముందుచూపుతో మన నీడలాగ ప్రతిక్షణం మన వెంట ఉండేది అమ్మ

 అమ్మకు డబ్బులు విలువా తెలుసు. కాబట్టే లక్షరూపాయల వస్తువు కొంటున్నప్పుడు పదివేలైనా తగ్గించమని బేరమాడుతుంది. అదేవిధంగా పది రూపాయలు పెట్టి…

విజయవాడ వేదికగా అంతర్జాతీయ ఇంధన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోంటున్నారు

అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విజయవాడ వేదిక కానుంది.మంగళ, బుధవారాల్లో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా…..

మీడియాతో మాట్లాడిన కోట్ల అసలేం జరిగింది..? టీడీపీలో చేరుతున్నారా? లేదా..? అనే విషయం తేల్చేశారు

కోట్ల యూటర్న్.. వైసీపీలో చేరాలని ఫోన్ కాల్స్  కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి…

కిరీట దొంగ‌ల‌ను గుర్తించిన పోలీసులు

టీటీడీ పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం చేసిన నిందితుల్ని గుర్తించారు పోలీసులు. భక్తుల…

త్వరలో మీడియా ముందుకు రాబోతున్న శిఖ చౌదరి తల్లి.. వెలుగులోకి ఏమేమి రాబోతున్నాయో?

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో గంటగంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది….

భాగ్యనగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మరో రెండు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గ్రేటర్లో దశలవారీగా ఎలక్ట్రికల్…

నేడు వైకాపా సమర శంఖారావం సభ

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు.  సమర శంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలో నిర్వహించనున్నారు….

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును బహిష్కరించండి అంటూ జన జాగరణ సమితి

విశాఖపట్నం : ఫిబ్రవరి 14న వాలెంటేన్ డేగా జరుపుకోవడం మన సంస్కృతి సంప్రదాయం కాదని జన జాగరణ సమితి రాష్ట్ర…

హామీలు మరచి దౌర్జన్యం కు దిగుతున్న టిడిపి

పేదవాడికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు దురహంకార పూరితమైన…

టీడీపీకి మరో షాక్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికపై రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్త.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త. ఈ సాయంత్రం…

భాగపరిష్కార రిజిస్ట్రేషన్ల పై సీఎం నిర్ణయం కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ ఎంతైనా ఫీజు 20 వేలే చెల్లిస్తే సరిపోతుంది

కుటుంబ ఆస్తుల భాగ పరిష్కార రిజిస్ర్టేషన్లు చేసుకునే వారికి శుభవార్త. ఇప్పటివరకు ఆస్తుల విలువలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తూ…

గోరింత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం టీడీపీ కి బాగా అలవాటయిపోయింది

పెంచిన పెన్షన్ల పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ‘పసుపు’ రంగుని రాష్ట్రానికి పూసే ప్రయత్నం అధికార తెలుగుదేశం పార్టీ…

నాకు (రమాప్రభ)తో ఉన్న బంధానికి పేరు లేదు. అది సహజీవనం కూడా కాదు” అంటున్న శరత్ బాబు

నేను ఎవరి ఆస్తిలోనూ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు.  ఎవరి పేరు చెప్పుకొని ఎదగలేదు. ఎంతోమంది పేరున్న వ్యక్తులే తమ వారసుల్ని…

ప్రకాశం లో కన్నకూతురిని కడతేర్చిన తండ్రి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ హత్య

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొత్త పాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల…

ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైకాపా అధినేత జగన్*

ఆంధ్రప్రదేశ్లో శాంతియుతoగా, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో. ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా అధినేత…