ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచేశారు
టికెట్ల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ప్రచారంపై ఇక దృష్టి సారించారు. తిరుపతితో మొదలు పెట్టి ఉత్తరాంధ్రలో సుడిగాలి…
టికెట్ల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ప్రచారంపై ఇక దృష్టి సారించారు. తిరుపతితో మొదలు పెట్టి ఉత్తరాంధ్రలో సుడిగాలి…
నాదెండ్ల మనోహర్.. జనసేన తరఫున తెనాలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తనకు ఆల్రెడీ నియోజకవర్గంపై ఉన్న పట్టుకుతోడు,…
ఎన్టీఆర్ ను తొక్కిండు.. మమ్మల్ని అణగదొక్కిండు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడతా. బాబు బండారం బయటపెడతా… మొన్నటివరకు తలసాని చేసిన స్టేట్…
టీడీపీలో ఉత్కంఠ.. తొలి జాబితా అభ్యర్థుల మార్పు!టీడీపీ తొలి జాబితా అభ్యర్థుల పేర్లు తారుమారవుతున్నాయి. మారుతున్న సమీకరణలతో కొత్త పేర్లు…
వైసీపీ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు.. జనసేన నుంచి సీటు ఇస్తాం రమ్మని పిలిచారు. పార్టీలొద్దు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడమే…
రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వైకాపా ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడ మొహమాటానికి తావివ్వకుండా…
గత కొన్ని ఎన్నికల నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఈసారి ఒంటరిగా బరిలో దిగి భొతోంది….
మనోహర్ పారికర్ ఇకలేరు..గోవా సీఎం మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. పాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషయమించడంతో…
గోవా సీఎం మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్తోనే మరణించారు.ఆయన సీఎం బాధ్యతలు చేపట్టడానికి కొద్ది నెలల ముందు ఆమె…
ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలందరి తోడు, ఆశీస్సులు కావాలని వైసీసీ అధినేత జగన్ కోరారు. నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచార భేరీ…
నా దగ్గర డబ్బు లేదు నేనో కానిస్టేబుల్ కుమారుణ్ణి కులాలను కలిపేదే జనసేన ఆవిర్భావసభలో పవన్కల్యాణ్ ఎన్నికల హామీలు ప్రకటించిన…
సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా నగారా మోగిన వేళ… ఏపీలోని విపక్షం వైసీపీ నిజంగానే దూకుడుతో ముందుకెళుతోందని…
రెండు పార్టీలకు చెమటలు పట్టిస్తున్న నటి! అటు జేడీఎస్ కు, ఇటు కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తున్నారు నటి సుమలత….
గత లోక్సభ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ రోజున బిజెపి తన మేనిఫెస్టో విడుదల చేయడంతో కాంగ్రెస్ కి ఫిర్యాదు…
తొలి జాబితాలో 126 మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మలి జాబితాలో మరో 15 మందిని ప్రకటించింది. ఈ జాబితాలో…
దేశంలోని అతిపెద్ద సర్వే ఏకంగా నాలుగు లక్షల 37 వేల 642 శాంపిల్స్ను తీసుకున్నారు. వివిధ రంగాల ప్రజలను కూలంకుషంగా…
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. ఆదివారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్ జగన్…
వివేకానందరెడ్డి బాత్రూమ్లో పడిపోయారని చెప్పారు. ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి.. గుండెపోటైతే రక్తం ఎలా వచ్చింది.ఇంట్లో రక్తాన్ని కడిగేశారు.. పోలీసుల…
మాజీ ఎమ్మెల్యే వంగా గీత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె చేరికతో కాకినాడలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తూర్పు గోదావరి…
సాధారణంగా పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎవరైనా ప్రత్యర్థి పార్టీలోకి ఫిరాయిస్తారు. అదేంటో పోటీచేయండని టీడీపీ టికెట్ ఇచ్చినా, తొలిజాబితాలో పేరున్నా…
హత్య అని ముందే చెప్పలేదేం? రక్తపు మరకలు తుడిచారెందుకు? మానవత్వం లేదా?: బాబు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మెదడు…
వైఎస్ రాజారెడ్డి హత్య.. ప్రత్యర్థులను వదిలేసిన రాజశేఖర రెడ్డి. కంటికి కన్ను సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఫ్యాక్షన్ కు స్వస్తి…
మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి…
మంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. వైఎస్ మరణం తర్వాత…
తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. తొలి…