చర్చ్ లపై చైనా కమ్యూనిస్ట్ ల అప్రకటిత యుద్ధం

వందలాది చర్చ్ లను ల్యాండ్ మైన్స్ పెట్టి పేల్చివేస్తున్న చైనా…

చైనా చర్చ్ లను పేల్చివేయడానికి గల కారణాలు

క్రైస్తవం అనేది మతం కాదు.

క్రైస్తవం అనేది సామ్రాజ్యవాదానికి ఒక ముసుగు.

క్రైస్తవం అనేది పాశ్చాత్యదేశాల దురాక్రమణకు ఒక ఆయుధం..

క్రైస్తవం పెరిగితే స్థానిక సంస్కృతులు, నాగరికతలు నాశనం అవుతాయి..

క్రైస్తవం పెరిగితే క్రైస్తవ వ్యతిరేక దేశాల ప్రభుత్వాలు, సామ్యవాద దేశాల ప్రభుత్వాలు
కుప్పకూలుతాయి…

క్రైస్తవం పెరిగితే వేర్పాటువాదం ఏర్పడుతుంది. (ఈశాన్యభారతంలో క్రైస్తవం మెజారిటీ గల నాగాలాండ్ , మిజోరాం రాష్ట్రాలు ఇండియా నుండి విడిపోవాలి అనుకుంటున్నాయి. )

క్రైస్తవం పెరిగితే దేశ రాజ్యాంగానికి, చట్టాలకు గౌరవం ఇవ్వరు. ( ఇటీవల కేరళలో పెద్దయెత్తున అక్రమాస్థులు కూడబెట్టిన ఓ ఆర్చిబిషప్ భారతదేశ చట్టాలు, న్యాయస్థాన తీర్పులు తనకు వర్తించవు కేవలం వాటికన్ పోప్ ఆదేశాలు మాత్రమే పాటిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు.)

క్రైస్తవం పెరగడం కోసం క్రైస్తవదేశాలు క్రైస్తవేతర దేశాలలో ఆమ్నేస్టీఇంటర్నేషనల్’, పెటా’ వంటి క్రిస్టియన్ ఫండింగ్ సంస్థల సహాయంతో కుల,మత,వర్గ విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవేతర దేశాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి..

క్రైస్తవదేశాల ఆధిపత్యం కోసం, ఆయుధాలను అమ్ముకోవడం కోసం క్రైస్తవేతర దేశాల మధ్య యుద్ధాలను పెడుతూ అణ్వస్త్ర వ్యాపారం పెంచుకుంటూ ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తున్నాయి ..! ( గతంలో జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు క్రైస్తవ దేశాల మతోన్మాదం ద్వారానే జరిగాయి.)

క్రైస్తవదేశాల ప్రపంచ ఆధిపత్యం కోసం క్రైస్తవేతర దేశాలలో శాస్త్రసాంకేతిక,
మేధోసంపత్తి సృష్టించబడకుండా క్రైస్తవదేశాలు
క్రైస్తవేతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి…

క్రైస్తవం పెరగడం కోసం క్రైస్తవేతర దేశాలలో సేవ ముసుగులో స్వఛ్ఛంద సంస్థలు అనబడే క్రిస్టియన్ మిషనరీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ, క్రైస్తవేతర దేశాల పౌరులలో విషబీజాలు నాటి, వారిని దేశానికి వ్యతిరేకం మారుస్తున్నారు..!

చమురు నిల్వల కోసం క్రైస్తవేతర దేశాలలఉగ్రవాదం బూచిని చూపి, క్రైస్తవ దేశాలు క్రైస్తవేతర దేశాలపై యుద్ధాలు చేసి ఆదేశాలను సర్వనాశనం చేస్తున్నాయి…!

క్రైస్తవేతర దేశాలపై దండయాత్రలు, ఆక్రమణలు చేసి , ఆ దేశాల సంపదను, ధనాన్ని దోచుకోవడమే గాక వారి చరిత్రన సర్వనాశనం చేసారు క్రైస్తవదేశాల దురాక్రమణదారులు..

క్రైస్తవేతర దేశాలపై దురాక్రమణ తరువాత ఆ దేశాల చారిత్రక గ్రంధాలను నాశనం చేయడమే గాక క్రైస్తవమే క్రైస్తవేతర దేశాలనుఉద్ధరించినట్లు చరిత్రను వక్రీకరించారు క్రైస్తవ మత దురాక్రమణదారులు..

వంటి క్రైస్తవ సామ్రాజ్యవాద దేశాల సామాజిక మాధ్యమాల ద్వారా దేశ సార్వభౌమాధికారానికి, రక్షణకు భంగం వాటిల్లుతుండటంతో చైనా పై సామాజిక మాధ్యమాలను తమ దేశంలో నిషేధించి, దేశీయ సామాజిక మాధ్యమాలను వాడుకలోకి తేవడం ద్వారా క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోగలిగింది చైనా…!

ఇలా అనేకనేక కారణాలతో వందలాది చర్చ్ లను ల్యాండ్ మైన్స్ పెట్టి పేల్చివేస్తూ తమ దేశంలో క్రైస్తవమత మహమ్మారి విస్తరించకుండా నివారించింది కమ్యూనిస్ట్ చైనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *