ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ విడుదల

తాజాగా విడుదలైన 14 రోజుల షెడ్యూల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనుండగా.. టోర్నీలోని ఎనిమిది జట్లూ.. నాలుగేసి మ్యాచ్లు ఆడనున్నాయి.
ఇందులో రెండు మ్యాచ్లు సొంతగడ్డపై.. మిగిలిన రెండు ప్రత్యర్థి సొంత మైదానంలో ఆడనున్నాయి.
1.మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు
2.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 14 రోజుల షెడ్యూల్ని విడుదల చేసిన బీసీసీఐసొంతగడ్డపై రెండేసి మ్యాచ్లు ఆడనున్న టీమ్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్కి ఎక్కువ మ్యాచ్లు
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం విడుదల చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత షెడ్యూల్ని ప్రకటించాలని తొలుత భావించిన బీసీసీఐ.. తాజాగా నిర్ణయాన్ని మార్చుకుని తొలి రెండు వారాల మ్యాచ్ల షెడ్యూల్ని విడుదల చేసింది.
టాప్ వ్యాఖ్లు.
మార్చి 23 నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 5 వరకూ మొత్తం 17 మ్యాచ్లకి సంబంధించిన షెడ్యూల్ ఈరోజు వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు వచ్చిన తర్వాత..
దానికి అనుగుణంగా.. మొత్తం షెడ్యూల్ని ప్రకటించనున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా తెలిపింది.
తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ‘చెన్నై సూపర్ కింగ్స్’తో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
తాజాగా విడుదలైన 14 రోజుల షెడ్యూల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనుండగా.. టోర్నీలోని ఎనిమిది జట్లూ.. నాలుగేసి మ్యాచ్లు ఆడనున్నాయి.
ఇందులో రెండు మ్యాచ్లు సొంతగడ్డపై.. మిగిలిన రెండు ప్రత్యర్థి సొంత మైదానంలో ఆడనున్నాయి. అయితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఐదేసి మ్యాచ్లు ఆడనుండగా..
సొంతగడ్డపైనే మూడు మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ మిగిలిన రెండు ప్రత్యర్థి సొంత మైదానంలో ఆడనున్నాయి. అయితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఐదేసి మ్యాచ్లు ఆడనుండగా.. సొంతగడ్డపైనే మూడు మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ విడుదలైంది