తల్లిదండ్రులను సక్రమంగా చూడని వారికి ముంబై హైకోర్ట్ సంచలన తీర్పు
తల్లిదండ్రులను ప్రేమాభిమానాలతో చూసుకొని తనయుల కు చేదు వార్త, తల్లితండ్రులను సక్రమంగా చూసుకునేలా ఇప్పటికీ మధ్యప్రదేశ్ తదితర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి, జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని , తల్లిదండ్రులను బాధిస్తూ బాధపడుతున్న పుత్రులకు బొంబాయి హైకోర్టు షాక్ ఇచ్చింది, తమ సంతానానికి అందజేసిన ఆస్తిలో కొంత భాగాన్ని తిరిగి వెనక్కి తీసుకొని హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని జస్టిస్ రంజిత్ మోరి, జస్టిస్ అనూజ prabha దేశాయ్ ఇలా నేతత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది, ముంబైలోని అంధేరి కి చెందిన ఓ వృద్ధుడు తన ఫ్లాట్ లో 50% బాగానే కుమారుడికి గిఫ్ట్డీడ్ ఈ పేరుతో రాసిచ్చిన ఒప్పంద పత్రాన్ని త్రిబునల్ రద్దు చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది, ఈ సందర్భంగా అమ్మానాన్నలు వయో వృద్ధులు సంక్షేమం కోసం తీసుకువచ్చిన తల్లితండ్రులు వయోవృద్ధుల సీనియర్ సిటిజన్స్ నిర్వహణ సంక్షేమ చట్టం 2007న ధర్మాసనం ప్రస్తావించింది నిర్వాహణ సంక్షేమ చట్టం 2007న ధర్మాసనం ప్రస్తావించింది, తప్పక తల్లిదండ్రులను బిడ్డలు చూడక తప్పదు.