పాకిస్థాన్‌ కూడా భారత్‌దే… ఇస్లామిక్ పండితుడి సంచలనం

కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌ది కాదు అని ఇస్లామిక్ పండితుడు ఇమామ్ మొహమ్మద్ తౌహిది కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.”కశ్మీర్ ఎప్పుడూ పాకిస్థాన్‌లో భాగం కాదు. పాకిస్థాన్, కశ్మీర్ లు రెండూ భారతదేశానికి చెందినవి.

భారతదేశంలోని మొత్తం ప్రాంతం హిందూ భూమి అనే వాస్తవాన్ని మార్చదు. పాకిస్తాన్‌ నిజాయితీగా ఉండాలి” అని ఇమామ్ మొహమ్మద్ తౌహిది ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. తనను తాను శాంతి దూత అని చెప్పుకున్న తౌహిదీ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *