Trending Story Category

కోట్లు ఉన్నవారికే జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో సీట్లు

జనసేన తరపున అక్కడక్కడ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా కావలి ఎమ్మెల్యే సీటుకు కంటెస్టింగ్ కేండిడేట్ ను ప్రకటించారు….

ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు @ysjagan: చంద్రబాబు

జగన్‌, మోదీ, కేసీఆర్‌లు కుట్ర చేస్తున్నారు.. తమ్ముళ్లూ జాగ్రత్త: చంద్రబాబుఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు @ysjagan. ఫారమ్-7 దుర్వినియోగం…

జయలలితకు శశికళ హల్వా తినిపించి చంపేశారని ఆరోపించారు: మంత్రి షణ్ముగం

జయలలితకు హల్వా తినిపించి చంపేశారని తమిళనాడు మంత్రి షణ్ముగం సంచలనం ఆరోపణలు చేశారు. అమ్మ షుగర్ వ్యాధి ముదిరి చనిపోవాలన్నదురుద్దేశంతోనే…

డేటా వార్.. ఏపీలో తెలంగాణ పోలీసులపై కేసు నమోదు…

డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులపై ఏపీలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏపీ మంత్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు…

డేటా చోరీ కేసులో సిట్ దూకుడు.. రంగంలోకి స్పెషల్ టీమ్‌లు

మూడు బృందాలుగా విడిపోయిన సిట్. ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన సమాచారం త్వరగా ఇవ్వాలని అమెజాన్, గూగుల్‌లకు లేఖ. ఢిల్లీకి వెళ్లిన…

బాబు సైబర్ క్రైమ్ చేశారు.. తండ్రీకొడుకులు జైలుకెళ్లే కేసులివి: జగన్

ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా వెళ్లింది. టీడీపీకి ఓట్లు వేయని వారి పేర్లు తెలుసుకొని వారి…

డేటా చోరీ కేసులో: తెలంగాణ సర్కార్‌పై టీడీపీ పరువు నష్టం దావా!

డేటా చోరీ వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు కేసులు…

మెగాస్టార్ అడుగుజాడల్లో పవర్ స్టార్ ఒకటే స్థలం నుంచి పోటీ చేసే అవకాశం

ఉభయ గోదావరి జిల్లాల్లోంచే హేమాహేమీలు, బిగ్ షాట్ లు బరిలోకి దిగి ఎన్నికల్లో సరికొత్త జోష్ తెచ్చారు. రాబోయే ఎన్నికలు…

దొంగ ఓట్లను చేర్చడం ఉన్న వోట్లను తొలగించడం అన్యాయం అని నెల్లూరు సమర శంఖారావం సభలో జగన్ విమర్శ

రాష్ట్రంలో దొంగ ఓట్లను తోలిగించమని ఎక్కడికక్కడ పారo 7 పెట్టి అడిగామని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు….

వాల్తేరు డివిజన్ సాధనకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్ష

ఆంధ్రులను అపహాస్యం చేయడం ప్రధాని మోదీ భాజపా నాయకులకు అలవాటు అయిందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం…

ఫారం-7 దరఖాస్తు పంపిన గుర్తు తెలియని వ్యక్తులు…

ఫారం-7 వివాదం.. ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు దరఖాస్తు పూతలపట్టు ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్ ద్వారా ఫారం-7 దరఖాస్తు పంపిన…

జగన్‌ను నమ్మితే నట్టేట ముంచేస్తాడు: చంద్రబాబు

ఓట్లల్లో తప్పులు సవరించేందుకు ఫారం-7 వాడటం చట్టరీత్యా నేరమని చంద్రబాబు తెలిపారు. ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలన్నారు. 1.ప్రతిపక్ష…

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు…

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను…

టీడీపీకి సెలవు వైయస్సార్సీకి జై …… అంటున్న మోదుగల

త్వరలోనే జగన్‌తో భేటీ.. అయ్యి …వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు..టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా…

ఐటీ గ్రిడ్ విషయంపై నారా లోకేష్ విమర్శల వర్షం….”కాల్‌’కేయులు అంటూ ట్వీట్లు….

ఏపీ మంత్రి నారా లోకేష్ ఐటీ గ్రిడ్ వివాదం విషయమై కేటీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు. మీరు టైం మెషిన్…

ఐటీ గ్రిడ్ సంస్థ చైర్మన్ పరార్… వైసిపి కమిటీ మెంబర్ల డేటా ..సాక్షి చందాదారుల జాబితాలు… లీక్…

తమ సమాచారం చోరీకి గురి అయినట్లు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. ఇదంతా ఎదురుదాడి, బుకాయించడం మాత్రమే.. ఐటీగ్రిడ్స్…

రాజకీయ రణరంగంలో ఏపీ పాలిటిక్స్ హంగామా…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఎన్నో విచిత్రాలు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. ఒకే పార్టీని దశాబ్ధాల…

ఫారం -7 వివాదం.. ఈసీకి ఏపీ మంత్రుల ఫిర్యాదు…

ఫారం-7 ద్వారా ఓట్లను తొలగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రుల ఆరోపణ. ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. చర్యలు…

డేటా చోరీ కేసు.. ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చలు…

తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మంత్రులు.. సీనియర్ మంత్రులు, నేతలతో సమావేశమై యాక్షన్ ప్లాన్…

నారా…నాటకాలు నమ్మి.. ఓటు వేస్తే మళ్లీ మోసపోతారు: జగన్

నారా’సురుడి పాలనకు చరమగీతం పాడండి: జగన్ ఎన్నికలొస్తున్నాయని చంద్రబాబు పథకాల పేరుతో కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. ఈ నాటకాలు…

డేటా చోరీ చేసి బాబు అడ్డంగా బుకాయిస్తున్నారు: జగన్

తప్పులు చేసినప్పుడు చంద్రబాబుకు సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గుర్తుకొస్తాయి. ఓటుకు నోటు కేసులో ఇవే మాటలు మాట్లాడారని…..

ఇప్పుడు ఎక్కడైనా దేనికైనా ఒక్క కార్డు ఉంటే చాలు…ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ మాటకు వస్తే ఏ రకమైన చెల్లింపులైనా జరపొచ్చు. ప్రధాని…

44 మంది ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది…

పాకిస్థాన్ మసూద్ అజహర్ సోదరుడు సహా 44 మంది అరెస్ట్ఉగ్రవాదంపై చర్యలకు పాకిస్థాన్ ఎట్టకేలకు సిద్ధపడుతోంది. 44 మంది ఉగ్రవాదులను…

వైసిపి నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

21 మంది లొ ఐదుగురికి మళ్లీ అవకాశం, నలుగురు మంత్రులో ఇద్దరికీ చాన్స్. ఆదినారాయణ రెడ్డికి బలవంతంగా కడప ఎంపీ…

You may have missed