Trending Story Category

ఫలించిన చెవిరెడ్డి ధర్నా …దిగివచ్చిన పోలీసులు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోరాటం ఫలించింది తనను హత్య చేసేందుకు నిర్వహించిన…

తిరుపతి సమర శంఖారావం లో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్

చంద్రబాబు పాలనలో అన్ని మాయ లేనని జగన్ విమర్శించారు తిరుపతి లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమర శంఖారావం…

40 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన MNM అధినేత కమల్ హాసన్

తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎమ్మెల్యే పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత…

ఇంటిల్లిపాది భవిష్యత్తును గురించి ముందడుగు వేస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ముందుచూపుతో మన నీడలాగ ప్రతిక్షణం మన వెంట ఉండేది అమ్మ

 అమ్మకు డబ్బులు విలువా తెలుసు. కాబట్టే లక్షరూపాయల వస్తువు కొంటున్నప్పుడు పదివేలైనా తగ్గించమని బేరమాడుతుంది. అదేవిధంగా పది రూపాయలు పెట్టి…

విజయవాడ వేదికగా అంతర్జాతీయ ఇంధన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గోంటున్నారు

అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విజయవాడ వేదిక కానుంది.మంగళ, బుధవారాల్లో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్‌ సరఫరా…..

కిరీట దొంగ‌ల‌ను గుర్తించిన పోలీసులు

టీటీడీ పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం చేసిన నిందితుల్ని గుర్తించారు పోలీసులు. భక్తుల…

త్వరలో మీడియా ముందుకు రాబోతున్న శిఖ చౌదరి తల్లి.. వెలుగులోకి ఏమేమి రాబోతున్నాయో?

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రముఖ ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో గంటగంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది….

భాగ్యనగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మరో రెండు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గ్రేటర్లో దశలవారీగా ఎలక్ట్రికల్…

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును బహిష్కరించండి అంటూ జన జాగరణ సమితి

విశాఖపట్నం : ఫిబ్రవరి 14న వాలెంటేన్ డేగా జరుపుకోవడం మన సంస్కృతి సంప్రదాయం కాదని జన జాగరణ సమితి రాష్ట్ర…

ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైకాపా అధినేత జగన్*

ఆంధ్రప్రదేశ్లో శాంతియుతoగా, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో. ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా అధినేత…

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహర్దశ త్వరలో 100 కోట్ల నిధులు విడుదల

కేంద్రం రాష్ట్రీయ ఉచ్ఛతార్ అభియాన్ పథకం( రూసా)_2 కింద 100 కోట్లు విడుదల చేయడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసిన…

అవినీతి బాబును గద్దె దించండి ఏపీ ప్రజలకు అమిత్ షా పిలుపు*

అవకాశవాదానికి నిలువెత్తు రూపమైన చంద్రబాబును మళ్లీ ఏపీలో అధికారంలోకి రానీ వద్దని .బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రజలకు పిలుపునిచ్చారు….

మూడేండ్లుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య చెప్పకుండా దాచిపెట్టింది మోడీ సర్కార్…. అంకెలు దాచవచ్చు, రైతుల ఆందోళన దాగదు కదా!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలలో రైతులమీద కాల్పులు జరిపింది. ఢీల్లీ పోలిమేరలో నీటి ఫిరంగులు , టియర్ గ్యాస్,…

వాయిదా మీద వాయిదాలు తీసుకుంటున్న మహానాయకుడు

ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక మహా నాయకుడు విడుదల ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది….

ఢిల్లీలో కేసీఆర్, బాబుల కంటే వైఎస్ జగన్ కీలకం కానున్నారు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దష్టి సారించెదుకు,…

విశాఖ వాసులకు ప్రధాని మొండిచేయి రైల్వేజోన్ పై తీవ్ర నిరాశ మిగిల్చారు

విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదేళ్ల క్రితం నగరంలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన…

తనను తాను నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, ఏ పూట ఏం మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు

ఏ పూట ఏ మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు . ఇలాంటి నాయకుడ్ని మనం సమీప భవిష్యత్తులో చూడగలమా? అనిపించేంతటి ప్రత్యేకత…

కోరిన కోర్కెలు తీర్చే స్వామి చిలుకూరి బాలాజీ

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు. నిత్యం పెద్ద సంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయాoప్రసిద్ధి చెందింది. ఇక్కడ…

బాబుపై ముప్పేట దాడికి బీజేపీ సిద్ధం*

పచ్చమీడియాను అడ్డం పెట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తూ తన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న…