Telangana

యుద్ధ విమానాలతో దాడి.. 300 మంది ఉగ్రవాదులు మటాష్!

పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృత‌నిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే…

వాయు వేగం, నిమిషాల్లో శత్రువుల అంతం.. మిరాజ్-2000 ప్రత్యేకతలివే మిరాజ్-2000 చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్…

ఫిబ్రవరిలోనే మండుతోన్న భానుడు.. ఏడేళ్లలో ఇదే తొలిసారి…

తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి మాసం లోనే ఎండలు మండిపోతున్నాయి. రెండో వారం నుంచి భానుడు ప్రతాపం…

నేడు ఆర్టికల్ 35-ఎపై సుప్రీంలో విచారణ.. కశ్మీర్‌లో హైఅలర్ట్

పుల్వామా ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ అంతటా ఘర్షణ వాతావరణం నెలకొనగా, సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి….

ఓ అమరవీరుడి భార్య తన భర్తకు సరైన నివాళి అందించేందుకు సిద్ధమైంది.

సైన్యంలో పనిచేస్తూ చనిపోయిన మేజర్ భార్య ఆర్మీలో చేరుతోంది. ఇందుకు సంబంధించి అన్ని పరీక్షల్లో ఆమె పాస్ అయింది. 49…

రూ.1000 కోట్ల ప్యాకేజీతో ఏపీపై కుట్ర జరుగుతోంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ద్వేషించే కేసీఆర్‌, కేటీఆర్‌లపై జగన్ ప్రేమ చూపిస్తున్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లు కలిసి రూ.1000 కోట్ల ప్యాకేజీతో…..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలరెండు రాష్ట్రాల్లో సోమవారం (25-02-2019) ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి…

తొలి రోజు కోటి మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమచేశారు:ప్రధాని నరేంద్ర మోదీ

పీఎం కిసాన్ నిధి.. తొలిరోజు తెలంగాణలో 5 లక్షల మందికి 100 కోట్లురైతులకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది…

బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమం. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

యుద్ధ సన్నహాల్లో పాక్ ఆర్మీ.. కీలక ఆదేశాలు!

పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన పాకిస్థాన్ భద్రతా మండలి సమావేశంలో…

మద్యం మత్తులో…పానీపూరీ లేదన్నందుకు..గొడవ పడి ప్రాణాలు కోల్పోయాడు

పానీపూరీ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. రాత్రిసమయంలో పానీపూరీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు….

‘తెరకెక్కిన బయోపిక్ మూవీ రెండో భాగం’ ట్విట్టర్ రివ్యూ: బాలయ్య 110/100

ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో రెండో భాగం ‘మహానాయకుడు’పై పెద్దగా అంచనాలు లేవు. అయితే చిత్ర…

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో

పాక్ కన్నెర్ర.. హఫీజ్ సయీద్ సంస్థలపై నిషేధం పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ…

డ్రగ్స్ మాఫియా కలకలం.. హైదరాబాద్‌లో ఘనా మహిళ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా మళ్లీ కోరాలు విప్పుతోంది.ఓ హోటల్‌లో డ్రగ్స్ విక్రయిస్తోన్న ఘనా మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు….

చంద్రబాబు మోసకారి.. మామకే వెన్నుపోటు పొడిచారు: అమిత్ షా

అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయకుండా అవినీతికి పాల్పడింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ…

టీఆర్‌ఎస్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనుంది… టీడీపీ ఎమ్మెల్యే త్రిమూర్తులు ….తలసాని తో భేటీ..

టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలంగాణ మంత్రి తలసానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.వైసీపీలో తోట చేరనున్నారనే వార్తల చర్చనీయాంశం గా…

మల్లారెడ్డి మినహా అందరికీ ఛాంబర్ల కేటాయింపు…. మంత్రుల చాంబర్స్ పై హైలెట్స్

మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు సెక్రటెరియట్ లో… జరిగింది.. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. 10…

వైరల్ గా మారిన సుప్రియ అడవిశేష్ వివాహ గోస్సిప్స్…

అడివి శేష్‌ – సుప్రియ మధ్య ఎఫైర్‌ కొనసాగుతుంది అంటూ కోంత కాలం గా గాసిప్స్‌ వినిపిసిస్తునాయి…విలక్షణ నటుడిగా పేరు…

సన్నీ లియోన్.. జూనియర్ ఇంజనీర్ పరీక్షలో టాప్ ర్యాంక్

బిహార్ ప్రజా వైద్య శాఖ నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ పరీక్షలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ టాపర్‌గా…

స్నేహితుడి కూతురితో సంబంధం.. అనుమానంతో హత్య

గుంటూరు జిల్లాలో మరొో జ్యోతి ఆరిపోయింది. స్నేహితుడి కుమార్తె (20)తో వివాహేతరం సంబంధం పెట్టుకున్న 40 ఏళ్ల ఓ వ్యక్తి…

తెలుగులో అజిత్ ‘విశ్వాసం’.. విడుదల తేదీ ఖరారు

‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజిత్‌, డైరెక్టర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన…

అంతమంది బాలీవుడ్ భామలుండగా.. సారా అలీ ఖాన్‌కే ఆ ఆఫర్ ఎందుకు?

కంపెనీలు ప్రస్తుతం ఎవరినైనా బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకోవాలంటే వారి సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను చూస్తున్నాయి. సారా అలీ ఖాన్‌కు…

ఏఎంబీ నోటీసుల పై క్లారిటీ ఇచ్చిన ఎండీ

ఏఎంబీ సినిమాస్ వివాదంపై ఏసియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందించారు. ఏఎంబీ సినిమాస్‌కు షోకాజ్ నోటీసులు అందాయని…

పుల్వామాలో అమరులైన జవాన్ల కుటుంబాలకు పెన్షన్ రాదు.. నిజమేనా?

పుల్వామాలో జైషే మహ్మద్ సంస్థ ఉగ్రదాడితో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అయితే దాడి జరిగిన రోజు…