Politics

అమరావతిలో తెలుగుదేశం నిలువ దోపిడీకి మరో ఉదాహరణ

తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టె చాగంటి సతీష్ చౌదరి దోపిడీ 400 కోట్లు. స్వార్థ ప్రయోజనాల…

అమరావతి వాస్తవాలు -ABK ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్

రాష్ట్ర విభజన తర్వాత కొంపా గోడూ కోల్పోయిన స్థితిలో కొత్త రాజధాని నిర్మాణానికి తగిన స్థల నిర్దేశానికి శాశ్వత కట్టడాలకు…

కమలం గాజు గ్లాసు కలయికపై పవన్‌ కు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పది ప్రశ్నలు…

అన్న కాంగ్రెస్‌లో కలిపినట్లు, తమ్ముడు బీజేపీలో కలిపినా అది పవన్‌ ఇష్టం. కాదనలేం. కానీ మనకు ప్రశ్నించే అవకాశం ఉంది….

రైతులపై ప్రేమ కాదని.. బినామీల పేర్లతో కొన్న భూములపై ప్రేమ అని భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.

కన్నతండ్రికి అన్నం పెట్టని..! భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు రాజధాని భూములు లాక్కున్నప్పుడు బయటకు రాని భువనేశ్వరి.. ఇప్పుడు…

జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎంపీ కేశినేని నాని…

జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని…

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలోతాను ఎందరో సీఎంలను చూశాను కానీ.. జగన్ లాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు…బాబు

YS Jagan లాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు.. సీఎం ఇల్లు ఎవరి పేరిట ఉంది?: బాబు Amaravati అనేది…

సీఎం జగన్‌కు …రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

AP Capital: సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక…

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా? అంటూ మంత్రి ప్రశ్నించారు…

అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు? ప్రభుత్వం ప్రకటించిందా? మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు పవన్…

మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు….కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

మా నియోజకవర్గం కర్ణాటకలోనే ఉండేది.. ఇప్పుడు అందులో కలిపేయండి: టీడీపీ నేతఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మార్పు ప్రచారంపై రాజకీయ దుమారం రేగుతోంది….

తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ రాశారు.

కారుణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖAmaravati రైతులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు. తమకు చావే శరణ్యమని…..

నూతన సంవత్సరం వేళ.. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది…

కొత్త ఏడాదిలో జగన్ సర్కారు చేసే తొలి కార్యక్రమమిదే..!YS Jagan సర్కారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు నూతన సంవత్సర కానుక అందిస్తోంది….

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

లులూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించినవిజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం…

జగన్ పాలన ఆరు నెలలు పూర్తవుతుండటంతో..ఆరు మాటల్లో అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

YS Jagan ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో.. పవన్ ఆసక్తికర ట్వీట్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల…

తోక కత్తిరిస్తామని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఉంటకిస్తూ….. మీ తల కత్తిరిస్తారు జాగ్రత్త అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

‘జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు మీదకు వచ్చి నిలబడితే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది’ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

రెవెన్యూ ఉద్యోగులు ఆమ్యామ్యాలు దూరంగా ఉంటాం.. ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో ఉద్యోగులు ప్రతిజ్ఞ!

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తే కానీ ఏ పని జరగడంలేదు. కొందరు లంచాలు తీసుకున్నా పనిచేస్తారనే నమ్మకం కూడా ఉండదు….

18 కేసులు ఉన్న చింతమనేనిని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు…

‘ఏ కేసు వచ్చినా హడావిడిగా స్టేలు తెచ్చుకోవడం కాదు.. ధైర్యముంటే.. నిజంగా నిప్పు అని భావిస్తే స్టేలు తొలగించుకుని విచారణకు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కనీసం ఇంగితజ్ఞానం ఉండాలంటూ ఘాటుగా విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల…

పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జిల్లా నుంచే రైతు భరోసాకు పథకంకు జగన్ శ్రీకారం…

1.రైతు భరోసాకు జగన్ శ్రీకారం.. కౌలు రైతులకు సీఎం శుభవార్త2.నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

మద్యం దుకాణాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి…నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2 లక్షలు డీడీ చెల్లిస్తున్నారు.

తెలంగాణపై జగన్ ఎఫెక్ట్.. సరిహద్దు జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం భారీ పోటీ ఆంధ్రాలో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుండటంతో.. దాని…

తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదంటున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.

భర్త భార్గవ్ అదృశ్యం.. మాజీ మంత్రి అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలుతన భర్తపై కేసులు, అదృశ్యంపై స్పందించిన మాజీ మంత్రి అఖిలప్రియ….

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోంది అంటున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య…

‘వివేకా హత్య కేసు నిందితులెవరో జగన్‌కు తెలుసు’ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు….

ఓటమి బాధతో చంద్రబాబుకి…మతి పోయిందో.. లేకపోతే మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

ఓటమి బాధతో చంద్రబాబుకి మందు అలవాటు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ‘చంద్రబాబు ప్రేలాపనలు చూస్తుంటే.. మతి పోయిందో.. లేకపోతే మత్తెక్కి…