Politics

బాబు అవినీతి పై ఫైర్ అయిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం – ఉండవల్లి

1.ప్రాజెక్టుల్లో 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పంచుకొంటున్నారు2.అడుగుకి 13 వందల రూపాయలు చొప్పున పక్క రాష్ట్రాల్లో…

అప్పుడు వద్దన్న పార్టీలే ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాయి అంటున్న పవన్ కళ్యాణ

జనసేన కు తగిన సంఖ్యలో సీట్లు రావని గతంలో చెప్పిన వారే వచ్చే ఎన్నికల్లో కలిసి రావాలంటూ తమ్మను ఆహ్వానిస్తున్నారని….

నేడు జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానందుని జయంతి

లేవండి మేల్కోండి నిద్ర చాలించండి సమస్యలన్నీ అధిగమించే అద్భుత శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది అంటూ యువతను జాగృతం స్వామి…

క్రీడలకు కేంద్రంగా విశాఖ, బాడీ బిల్డింగ్ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ క్రీడాభివృద్ధే ధ్యేయం: కలెక్టర్ ప్రవీణ్కుమార్

అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన విశాఖ నగరంలో క్రీడలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఫిబ్రవరి…

రానున్న ఎన్నికల కోసం సంక్రాంతి సంబరాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్న చంద్రబాబు నాయుడు

పండగొచ్చినా పబ్బమొచ్చినా చంద్రబాబుకు గొప్ప సరదా అంటే నమ్మండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒకటే…

సంక్రాంతి కానుకగా పేద వృద్ధులకు రెట్టింపు చేసిన పెన్షన్లు చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం ఎన్నికల వేళ సంక్రాంతికి ముందు పండుగ కానుకను ప్రకటించింది, ఇప్పటివరకు పేద వృద్ధులకు ఇచ్చే వెయ్యి రూపాయల…

జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకె ళ్లాలి వైసిపి అధ్యక్షులు మండపాటి జానకీరామరాజు(జానీ)

వైఎస్సాఆర్ సీపీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల తో పాటు కొత్తగా రైతుల సంక్షేమానికి , అభివృద్ధికి…

నాటి ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల బాసటగా కేజీహెచ్కు చేయూత

ఆంధ్ర వైద్య కళాశాల కు అండగా నిలుస్తున్న పూర్వ విద్యార్థులు, 1923లో విశాఖలో రూపుదిద్దుకున్న ఆంధ్ర వైద్య కళాశాలలో ఇప్పటి…

కాలిబాటన కొండెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జననేత జగన్

ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించి ఇచ్చాపురం నుంచి నేరుగా తిరుపతికి వచ్చి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన…

ఐదేళ్లగా ఉద్యోగ, కార్మికులకు తీరని అన్యాయం చంద్రబాబు హయాంలో కార్మికుల సంతృప్తిగా లేరు

పెండింగ్ లోనే 010 పద్దు, కనీస వేతనాలు పీఆర్ సీ , ఐఆర్జగన్ అధికారంలోకి రాగానే వెంటనే సమస్యలు పరిష్కారంవైసీపీ…

పుట్టింటోళ్లు తరిమేశారు…. కట్టుకున్నోడు వదిలేశాడు

సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోతున్నారు అన్న వార్తలు జిల్లా రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి….

ముస్లింలు ఇసిబిలు-కేసీఆర్, హిందూ ఉన్నత కులాలు కాదు!

తెలంగాణలో టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఇబిసి) కు ముస్లిం కోటా…

టిఆర్ఎస్ గ్రామాలలో ఏకగ్రీవ ఎన్నికలపై ఒత్తిడి తెచ్చింది?

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పన్లు మరియు వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నికలకు వెళ్ళడానికి…

ఇచ్చాపురం లో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం జనం కు జగన్ ఇచ్చిన హామీలు

మూడు నెలల్లో రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరూ నాకు తోడుగా రావాలి. మీ దీవెనలు…

జనం కోసం, జనం మధ్యలోకి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు డైనమిక్ వ్యక్తులు

పాదయాత్ర గత మూడున్నార దశాబ్దాలుగా తెలుగు రాజకీయ చరిత్రలో భాగమైపోయిన మాట దేశంలో ఎంతో మంది నాయకులు పాదయాత్రలు చేశారు….

కూటమి బంతిని సిక్సర్ కొట్టి సత్తా చాటిన మోడీ

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ బ్రహ్మాస్త్రం వదిలారు, ఇప్పుడు అది లక్ష్యాన్ని చేదించి కూటమి కోటలను…

ప్రవాసాంధ్రుల సంక్షేమ బాధ్యత మాది అంటున్న సీఎం చంద్రబాబు

విదేశాల్లోని ప్రతి ఆంధ్రుని సంక్షేమ బాధ్యతను తమ ప్రభుత్వం సేకరిస్తుందని బుధవారం ప్రవాసాంధ్ర దివాస్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు,…

ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పై పవర్ పంచలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం

పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా కేంద్రంగా ఏపీ ని చేస్తాను అని మాట ఇచ్చారు జగన్. ఇరవై ఐదు జిల్లాలతో పునర్నిర్మాణం…

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఘట్టం

నువ్వు కొన్ని వందల అడుగులు వెయ్యి…వేల అడుగులు వెయ్యి, లక్షల అడుగులు వెయ్యి…ఏ మహా యాత్ర అయినా ఒక్క అడుగుతోనే…

పేదల రిజర్వేషన్లకు ఆమోదం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు మంగళవారం సుదీర్ఘ…

గుజరాత్ బెల్లమే బాబుకి రుచి చంద్రన్న కానుకకు మోడీ సరుకు

తెల్లారిలేస్తే ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడమే కాదు, గుజరాత్ పైన సైతం విరుచుకుపడే ముఖ్యమంత్రి చంద్రబాబు కు అక్కడ బెల్లం…

మోదీ రిజర్వేషన్ల మోత

అగ్రవర్ణ పేదలకు మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించింది. అన్ని మతాల్లోనూ…