న్యాయమూర్తులు వెళ్లే మార్గంలో..అమరావతి రైతులు మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వినూత్న నిరసన ప్రదర్శించారు.
హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు…