Politics

న్యాయమూర్తులు వెళ్లే మార్గంలో..అమరావతి రైతులు మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వినూత్న నిరసన ప్రదర్శించారు.

హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు…

ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే ఈ రాజధాని క్రీడ: పవన్ కళ్యాణ్

రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు…

న్యాయ పోరాటానికి సమయం వచ్చేసింది..జనసేన టెలీకాన్ఫరెన్స్‌లో కీలక నిర్ణయం

ఏపీలో మూడు రాజధానులపై న్యాయ పోరాటం చేసేందుకు సమయం వచ్చేసిందని జనసేన నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి…

బాబు పాపం పండిందనో తెలియదు కానీ..మోడీ పేరు చెప్పి పుండుమీద కారం చల్లుతున్న బొత్స!

అవకాశం దొరికిందనో లేక బాబు పాపం పండిందనో తెలియదు కానీ… అమరావతి రైతులను మోసం చేసిన పేరు చెప్పిన బాబును…

జ‌గ‌న్ దూకుడు ముందు… ఇప్పుడు మీ 40 ఏళ్ల అనుభ‌వం ఏమైంది చంద్ర‌బాబు?

రాజ‌కీయాల్లో 40 ఏళ్ల అనుభ‌వం అని ప‌దే ప‌దే గొప్పులు చెప్పుకునే చంద్ర‌బాబు కేవ‌లం 4 నెల‌ల్లోనే తేలిపోయారా ?…

వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్.. ఢిల్లీ వెళ్లిన సీబీఐ అధికారులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణను సీబీఐ అధికారులు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్,…

లైన్ క్లియర్..జగన్ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్ .. చంద్రబాబు ఆశ కూడా అదే!

మూడు రాజధానులకు గవర్నర్ లైన్ క్లియర్ చేసేశారు. ఇప్పుడు జగన్ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్ అదేనా.. చంద్రబాబు కూడా…

కీల‌క‌మైన నాయ‌కులు కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు…సీనియ‌ర్లు సైతం భ‌య‌ప‌డి పోతున్నారు..ఇలా అయితే.. బాబుకే ధైర్యం చెప్పేవారు కావాలేమో..!

అవును! ఇప్పుడు ఈ మాట టీడీపీ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో నైరాశ్యం ఏర్ప‌డింద‌ని.. సీనియ‌ర్లు సైతం…

బిగ్ బ్రేకింగ్…ఏపీలో సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదముద్రవేశారు.

ఏపీ 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు…

విశాఖకు రాజధాని తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్..ఆగస్టు 15న భూమి పూజ

ఏపీ రాజధాని తరలింపునకు మూహూర్తం ఫిక్స్.. అదే రోజు భూమి పూజ! విశాఖకు రాజధాని తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్…

3 కాదు, ప్రతి జిల్లాను రాజధానిగా చేయాలి: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుఆంధ్రప్రదేశ్‌లో…

ఆమెకు మరో 3 నెలలు ఛాన్స్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ!

ఆమెను మరో ఆరునెలలు కొనసాగించాలని అప్పట్లో కోరారు.. కేంద్రం మాత్రం మూడు నెలలే పొడిగించింది. ఈ పదవీకాలం కూడా సెప్టెంబరుతో…

ఈఎస్ఐ స్కీమ్ లబ్ధిదారులకు ప్రయోజనం కేంద్ర కీలక నిర్ణయం.. మెటర్నిటీ ఖర్చుల పెంపు..మోదీ శుభవార్త..

తక్కువ జీతం ఉన్న వారికి మోదీ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ…

న్యాయవాదులకు ఆరోగ్య బీమాను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ : పవన్ కళ్యాణ్

ఆ అవమానాన్ని తట్టుకున్నా.. ఇక మన లక్ష్యాన్ని ఆపలేరు: పవన్ కళ్యాణ్ జనసేన లీగల్ సెల్‌తో ఆ పార్టీ అధినేత…

సిగ్గుతో తలదించుకుంటున్నానని.. తనను క్షమించాలని..కోరిన వైసీపీ ఎంపీ రఘురామ.. కారణం ఇదే..

తన సొంతూరిలోనే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గుతో తలదించుకుంటున్నానని.. తనను క్షమించాలని…

అంబులెన్స్ పబ్లిసిటీ చెత్తబండి రియాలిటీ… నారా లోకేష్ ఘాటు విమర్శలు

ఇటీవలే జగన్ వెయ్యికి పైగా అంబులెన్స్ సర్వీసుల్ని రాష్ట్రంలో ప్రారంభించారు. కానీ ఓ రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మాత్రం ఒక్కటంటే…

కరోనా వచ్చినప్పటి నుంచీ ప్రతిరోజు మాస్క్ ధరించి ప్రధాని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిస్తున్నారని..రఘురామకృష్ణంరాజు!!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కావాల్సిన వ్యక్తి, ముఖ్య అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందడం తీవ్ర కలకలం…

ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన జడ్జి

మంత్రి ఈ నెల 16న తిరుపతిలో సమావేశం నిర్వహించారని జడ్జి గుర్తు చేశారు. తనను అభ్యంతకరమైన పదజాలంతో దూషించారని.. ప్రత్యర్థుల…

కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎంపీలకు కీలక పదవులు.. ఉపరాష్ట్రపతి ఉత్తర్వులు కొత్తగా ఎన్నికైనల వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులకు వివిధ కమిటీల్లో…

ప్రతీ సంవత్సరం ఈ దీక్ష తనకోసం చేస్తానని, ఈ సంత్సరం ప్రజలకోసం చేస్తున్నానని …ఒక పూట భోజనం..కటిక నేలపై పడుకోవాలని జనసైకులకోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ:పవన్‌

టీడీపీది తప్పే… 3 రాజధానుల పేరుతో అమ్మకం: పవన్‌జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితులపై, రాజధాని భూముల విషయంలో…

న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్.. జనసైనికుల కోసం స్పెషల్ ఇంటర్వ్యూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు…

ఏపీలో కొత్త మంత్రుల శాఖలివే.. మరో ఇద్దరి శాఖల్లో మార్పులు

ఏపీలో నూతన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య శాఖ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖలు అప్పగించారు….

ఉత్తరాంధ్రకు డిప్యూటీ సీఎం పదవి..ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది…ఆ ఇద్దరికే జగన్ ఛాన్స్..

డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు…

You may have missed