Top News

అనంతపురం సమర శంఖారావం సభలో చంద్రబాబు నాయుడు పై ధ్వజమెత్తిన జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ సిపి అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్…

అమరావతిలో జగన్ నూతన గృహప్రవేశం

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అమరావతికి తన మకాం మార్చనున్నారు. జగన్ తన శాశ్వత నివాసం లో అడుగుపెట్టనున్నారు. గృహప్రవేశానికి…

ఎన్టీఆర్ భరోసా డబల్ పెన్షన్ కోసం వృద్ధుల తిప్పలు

ఎన్టీఆర్ భరోసా డబల్ పెన్షన్ కోసం వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. అధికారులు సవాలక్ష సాకులు చూపుతూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు….

ఎన్నికల్లో విజయం కోసం ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించడం సరి కాదంటున్న వెంకయ్యనాయుడు

ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించడం సరికాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. దక్షిణ భారత…

చంద్రబాబు బయోపిక్ మేలు చేస్తుందా?… కీడు చేస్తుందా?

ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితం, రాజకీయ చరిత్ర ఇతివృత్తంతో నిర్మిస్తున్న చిత్రం చంద్రోదయం. కథ మాటలు దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ వినోద్…

మహాతేజం రథసప్తమి: అంటే ఏమిటి, ఎందుకు?

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ.మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా…

దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా ఖర్చులు

రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనకు…

800 గదులు, 60 బస్సులు, వచ్చిన వారికి ఆహారం….రూ.80లక్షలు ఖర్చుతో దీల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష…. ఏపీ భవన్‌లో ఏర్పాట్లు

1.ఏపీ భవన్‌ వేదికగా నిరసనకు దిగనున్న ముఖ్యమంత్రి2.దిల్లీ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు3.మద్దతిస్తున్న పలు పార్టీలు, సంఘాలు 4.రాష్ట్రపతితో…

గ్రీన్ కార్డులు జారీ చేయడంలో పాటిస్తున్న కోటా విధానాన్ని ఎత్తివేసే బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి

వలసదారులకు గ్రీన్ కార్డుల జారీ చేయడంలో పాటిస్తున్న కోటా విధానాన్ని ఎత్తివేసే బిల్లులు అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చాయి. ఇది…

నిమ్స్ ఆసుపత్రిలో ఘోరం… ఆపరేషన్ చేసి కత్తెర కడుపులో వదిలేసారు…

హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మహిళా రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు….

సిద్దిపేట లో భారీ అగ్నిప్రమాదం ధ్వంసమైన దుకాణాలు..

ఈ సంఘటన-మెదక్ జాతీయ రహదారిపై చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదంలో ఏడు ఎదురు కర్రల దుకాణాలు, మూడు కార్పొరేట్…

ఐ ఆర్ జూన్ నుండి అమలు: మహిళా అవుట్సోర్సింగ్-కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలపై వరాల వర్షాన్ని కురిపించింది.ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కీలక నిర్ణయాలు….

మోడీ పై చంద్రబాబు నాయుడు సంచలనమైన పిలుపు

ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను నిర్వీర్యం చేయడానికి ప్రధాని మోడీ ఏపీ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ నేతలతో…

అతిలోక సుందరి శ్రీదేవి మొదటి వర్ధంతి.. చెన్నైలో..!!

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి అప్పుడే సంవత్సరం కావొస్తుంది.  ఫిబ్రవరి 24 వ తేదీ.. ఇండియా ఇంకా మేల్కోక ముందే…

గుత్తా సుఖేందర్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్ల మీద సెటైర్లు !…బాబు కలలోకి వస్తున్నది వీరే

టీడీపీ అధినేత – ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పై ఇప్పుడు సెటైర్ల మీద సెటైర్లు వచ్చి పడుతున్నాయి. మొన్నటి…

125 కోట్ల మందిలో 1.5 లక్షల మంది మాత్రమే..ఇందులో ఎక్కువగా వేతన జీవులే ఉన్నారట

భారతదేశ అభివృద్ది చెందుతున్న దేశం – సంవత్సరం సంవత్సరంకు భారత్ వృద్ది రేటు పెరుగుతుందని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. భారత్…

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అల్కాజర్ మాల్ లో జనాల్ని ఆకట్టుకుంటున్న రోబో రెస్టారెంట్…. చిట్టమ్మ ది వెయిటర్

జూబ్లీహిల్స్‌లోని అల్కాజర్ మాల్‌లో ఈ రోబో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రెస్టారెంట్‌లోకి వెళ్లగానే మీ దగ్గరకు తెలుపు, నీలం రంగులో ఉండే…