Top News

జగన్‌ను నమ్మితే నట్టేట ముంచేస్తాడు: చంద్రబాబు

ఓట్లల్లో తప్పులు సవరించేందుకు ఫారం-7 వాడటం చట్టరీత్యా నేరమని చంద్రబాబు తెలిపారు. ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలన్నారు. 1.ప్రతిపక్ష…

ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా రాష్ట్రం దొంగల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించిన :చంద్రబాబు

అచ్చోసిన ఆంబోతుల సంఖ్య పెరిగిపోయింది.. వాటికి నేతగా జగన్’ డేటా చోరీ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల…

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై లుక్ అవుట్ నోటీసులు…

ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను…

టీడీపీకి సెలవు వైయస్సార్సీకి జై …… అంటున్న మోదుగల

త్వరలోనే జగన్‌తో భేటీ.. అయ్యి …వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు..టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా…

ఐటీ గ్రిడ్ విషయంపై నారా లోకేష్ విమర్శల వర్షం….”కాల్‌’కేయులు అంటూ ట్వీట్లు….

ఏపీ మంత్రి నారా లోకేష్ ఐటీ గ్రిడ్ వివాదం విషయమై కేటీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు. మీరు టైం మెషిన్…

ఐటీ గ్రిడ్ సంస్థ చైర్మన్ పరార్… వైసిపి కమిటీ మెంబర్ల డేటా ..సాక్షి చందాదారుల జాబితాలు… లీక్…

తమ సమాచారం చోరీకి గురి అయినట్లు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. ఇదంతా ఎదురుదాడి, బుకాయించడం మాత్రమే.. ఐటీగ్రిడ్స్…

రాజకీయ రణరంగంలో ఏపీ పాలిటిక్స్ హంగామా…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో ఎన్నో విచిత్రాలు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. ఒకే పార్టీని దశాబ్ధాల…

ఫారం -7 వివాదం.. ఈసీకి ఏపీ మంత్రుల ఫిర్యాదు…

ఫారం-7 ద్వారా ఓట్లను తొలగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రుల ఆరోపణ. ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. చర్యలు…

డేటా చోరీ కేసు.. ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చలు…

తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మంత్రులు.. సీనియర్ మంత్రులు, నేతలతో సమావేశమై యాక్షన్ ప్లాన్…

నారా…నాటకాలు నమ్మి.. ఓటు వేస్తే మళ్లీ మోసపోతారు: జగన్

నారా’సురుడి పాలనకు చరమగీతం పాడండి: జగన్ ఎన్నికలొస్తున్నాయని చంద్రబాబు పథకాల పేరుతో కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. ఈ నాటకాలు…

డేటా చోరీ చేసి బాబు అడ్డంగా బుకాయిస్తున్నారు: జగన్

తప్పులు చేసినప్పుడు చంద్రబాబుకు సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గుర్తుకొస్తాయి. ఓటుకు నోటు కేసులో ఇవే మాటలు మాట్లాడారని…..

ఇప్పుడు ఎక్కడైనా దేనికైనా ఒక్క కార్డు ఉంటే చాలు…ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డు అందుబాటులోకి వచ్చింది. ఆ మాటకు వస్తే ఏ రకమైన చెల్లింపులైనా జరపొచ్చు. ప్రధాని…

44 మంది ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది…

పాకిస్థాన్ మసూద్ అజహర్ సోదరుడు సహా 44 మంది అరెస్ట్ఉగ్రవాదంపై చర్యలకు పాకిస్థాన్ ఎట్టకేలకు సిద్ధపడుతోంది. 44 మంది ఉగ్రవాదులను…

వైసిపి నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

21 మంది లొ ఐదుగురికి మళ్లీ అవకాశం, నలుగురు మంత్రులో ఇద్దరికీ చాన్స్. ఆదినారాయణ రెడ్డికి బలవంతంగా కడప ఎంపీ…

డబ్బులిచ్చి ట్వీట్లు పెట్టిస్తున్న టీడీపీ

ఒక అంశంలో దొరికిపోయి దాన్ని కవర్ చేసుకోవడానికి మరో స్కామ్ కు పాల్పడుతూ ఉన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఎవరు…

ఒకరి పై ఒకరు ఎదురు దాడిలతో చంద్రబాబు వర్సెస్ కేసీఆర్

డేటా చౌర్యం’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య కుంపటి రాజేసింది. ఎన్నికల ముందర వివిధ రాజకీయ పార్టీలు సర్వేల కోసం…

ఇరుక్కుపోయేది తెలంగాణ పోలీసులే..! “ఐటీ గ్రిడ్” కేసుపై ఓ క్రైమ్ జర్నలిస్ట్ ఎనాలసిస్

ఎవరి ఆస్తి చోరీ జరిగితే వాళ్లు ఫిర్యాదు చేస్తేనే కేసు..”.. దొంగతనం కేసుల్లో ఇది ప్రాథమిక లక్షణం. మా పక్కింట్లో…

అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఓట్ల తొలగింపు పై పరస్పర ఆరోపణలు

రేపో మాపో ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందనగా రాష్ట్రంలో ఓట్ల తొలగింపు అక్రమాలు అమితంగా ప్రచారంలోకొచ్చి ప్రజల్లో సందేహాలు సంశయాలు పాదుకొల్పడం…

అలీని దెబ్బకొడుతున్న స్థానికత! టికెట్ దక్కేనా?

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం విషయంలో పోటీపడుతున్న కమేడియన్ అలీ విషయంలో స్థానిక నేతల నుంచి…

నా దేశభక్తిని శంకించడానికి మీరెవరు? బీజేపీ నేతలపై పవన్ ఫైర్

ఆళ్లగడ్డలో తాను అన్న మాటలు పాకిస్థాన్‌ పత్రికల్లో వస్తాయని కలగనలేదని, వాటిని పట్టుకుని తన దేశభక్తిని శంకించడానికి మీరెవరంటూ బీజేపీ…

మసూద్‌ చనిపోయాడని వస్తున్న వార్తలపై… పాక్ ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు?

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ చనిపోయాడా? మసూద్ మరణించాడంటూ వస్తున్న వార్తలపై పాక్ ప్రభుత్వం స్పందించడం లేదు. మసూద్ పాక్…

అంతం చేయాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు

1.నన్ను అంతం చేయాలని చూస్తున్నారు: మోదీ 2.తనను అంతం చేయాలని ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు….

అజర్‌ మృతి చెందాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయంపై…పాక్‌ మీడియా స్పష్టికరణ.

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడని పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. అజర్‌ మృతి…

Data Breach By TDP

ఆంద్రప్రదేశ్రాష్ట్రప్రజలడెటా_దొంగలించబడింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతొ గొప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత డేటా ని తెలుగుదేశం పార్టి తమకి…