Andhra Pradesh

విశాఖకు కొత్త మెరుగులు రూ.37 కోట్లతో 7 ఎకరాల..టూరిజం ఐకాన్‌గా కైలాసగిరిపై అద్భుతం.. అంతర్జాతీయ స్థాయిలో!

సీఎం జగన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్లానిటోరియం నిర్మించేందుకు.. మంగుళూరులోని పిలుకుల ప్రాంతీయ సైన్స్‌ సెంటర్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేసేందుకు…

అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. గంటా శ్రీనివాసరావు సన్నిహితుడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ

మంత్రి అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు మూడు రోజుల క్రితం…

వైసీపీ నేతల అరాచకాన్ని అమిత్ షాకు చెప్పేశా.. కేంద్ర బలగాలు వస్తాయ్.. ఎంపీ కృష్ణంరాజు సంచలనం

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఆయనసంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…

రాహుల్ గాంధీకి సీఎం జగన్ కౌంటర్.. ప్రధాని మోదీకి మద్దతుగా..

ఢిల్లీ రాజకీయాలపై ఆచితూచి మాట్లాడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్…

తరచూ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ..విజయసాయి

కింద జాకీలు పైన క్రేనులు”..! బాబుకి విజయసాయి రెడ్డి తుటాలు..!తన మాటలే తుటాలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబుని విమర్శించడమే ఆయన…

తానునమ్మిన తననునమ్మిన జానాలకోసం, జగన్ రెండు షోకాజ్ నోటీసులు రెడీ చేస్తున్నారు… రాజు, రెడ్డి రెడీనా?

తానునమ్మిన తననునమ్మిన జానాలకోసం, తాను ఏమనుకున్నారో ఎలా అనుకున్నారో అలానే చేసుకుపోతున్నారు ఏపీ సీఎం జగన్! ఈ విషయంలో ఏమాత్రం…

బీసీలపై దాడి అంటూ గోల చేసిన తెలుగు దేశం పార్టీ నేతలుకు అప్పుడు కులం గుర్తు రాలేదా.. టీడీపీపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే

తెలుగు దేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిప్పులుచెరిగారు. అవినీతికి పాల్పడిన టీడీపీ…

హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవి శంకర్ ఆసక్తికర ట్వీట్ ..నిమ్మగడ్డ రమేష్ కుమార్

నిమ్మగడ్డ కేసు: ఏపీ సర్కార్‌కు సోమవారం డెడ్‌లైన్?.. సీనియర్ లాయర్ ఆసక్తికర ట్వీట్ రమేష్ కుమార్‌ తొలగింపుపై ప్రభుత్వం తెచ్చిన…

రాజ్యసభ ఎన్నికల్లో భారీ ట్విస్ట్.. టీడీపీకి ఓటేసినట్లు రెబల్ ఎమ్మెల్యే వెల్లడి..

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే భారీ ట్విస్ట్ ఇచ్చారు. తాను టీడీపీకి ఎందుకు ఓటేయాల్సి వచ్చిందో చెప్పారు. రాజ్యసభ…

పలువురి ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా…ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది

రాజ్యసభ ఎన్నికల్లో ఆనూహ్య పరిణామాలు.. ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలువురి ఎమ్మెల్యేల…

ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఒక్కొక్క స్థానానికి…

స‌రైన టైం కోసం వేచి చూస్తోంద‌ట..మ‌రో మాజీ మంత్రి వంతు.. బాబూ రెడీగా ఉండండి..! ‌

రాష్ట్రంలో మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా ? ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌ రెడ్డిల అరెస్టుతో…

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు..వైభవం ఇక గతం?జేసీ ఫ్యామిలీకి కొత్త షాక్

ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతుండటం అత్యంత సహజం… పైగా రాజకీయాల్లో మరీ సహజం! నిన్నమొన్నటివరకూ ఎర్ర బుగ్గ కారులో…

ఏపీ శాసనమండలిలో లోకేష్ వ్యవహరించిన తీరుపై..మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు

తనతో పాటూ ఇతర మంత్రులపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు…

అచ్చెన్నాఅరెస్ట్..అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు..డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. అలాగే అయ్యన్నపాత్రుడుపై అక్రమంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడుపై నిర్భయ యాక్ట్‌ నమోదు…

తెలంగాణ ప్రభుత్వం “2లక్షలు” …YS ‌జగన్ ‌తెలంగాణవాసులకు సైతం ఎక్స్‌గ్రేషియా “5లక్షలు” నష్టపరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్‌…

మంత్రి వెల్లంపల్లి అసలు సభలో సభ్యుడే కాదని..ఎక్కడైనా యాక్షన్ ఉంటే అక్కడ రియాక్షన్ ఉంటుందని యనమల వ్యాఖ్యానించారు.

మంత్రి వెల్లంపల్లి మండలికి ఎందుకొచ్చారు.. లోకేష్‌ను కొట్టాలనుకున్నారు: యనమలకౌన్సిల్‌లో ఇంత మంది మంత్రులు ఎందుకు వచ్చారన్నారు. లోకేష్‌ను కొట్టాలనే ప్రయత్నం…

ఏపీలో కరోనా కల్లోలం: 24 గంటల్లో ఏకంగా 425 కేసులు.. రెండు మరణాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ…

చట్టం సెక్షన్‌ 51(బీ), ఐపీసీ సెక్షన్‌ 188 కింద టీడీపీ నేతలు ఇద్దరిపై కేసు నమోదు..

నారా లోకేష్ పర్యటన నిర్వాహకులపై కేసు నమోదుఅనంతలో తాజాగా నారా లోకేష్ పర్యటించారు. దీంతో ఆయన పర్యటన నిమిత్తం పలువురు…

నేరుగా మగ్గాలను నమ్ముకుని …. నేతన్నల బ్యాంకు ఖాతాలకు రూ.24వేలు..జగన్ సర్కార్

ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది. సర్వే జాబితాలను…

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలోటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తీరుపై చర్యలు తప్పవంటున్న జగన్ సర్కార్

లోకేష్ మెడకు మొబైల్ ఫొటోల ఉచ్చు.. చర్యలు తప్పవంటున్న జగన్ సర్కార్ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సభ జరుగుతుండగా…

అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో అన్నారు..వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అదే జరిగితే బాబు, లోకేష్‌ల పరిస్థితి ఏంటో.. ESI స్కాంపై వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్ ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు…

‘జగన్ అనే నేను అసెంబ్లీలో…’ అనే శీర్షికతో వీడియో రూపొందించారు.టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్

అసెంబ్లీలో కునుకుతీసిన సీఎం జగన్.. నారా లోకేష్ సెటైర్లు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

మూడు రాజధానులపై మరో ముందడుగు పడింది…అసెంబ్లీలో కీలక బిల్లుల ఆమోదం

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించారు. మూడు రాజధానులపై మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో…