Andhra Pradesh

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ,జూమ్ యాప్ ద్వారా కుట్రలు.. విజయసాయి, అయ్యన్నమధ్య రగడ !

విజయసాయి వర్సెస్ అయ్యన్న.. ఇద్దరి మధ్య ముదిరిన వార్ హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు…

హైడ్రాలిక్ పద్ధతిలో48 గేట్లకు..పోలవరం ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు

పోలవరం ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు సోమవారం పూజలు నిర్వహించి.. మంగళవారం గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ…

తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను ఆవిష్కరించిన వెంకయ్య

చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ప్రస్తుతం దేశీయంగా యాప్‌ల తయారీపై చర్చ సాగుతోంది. ప్రధాని…

వ్యూహాత్మకంగా బీజేపీని ఇరికించేశారుగా: చంద్ర‌బాబు రాజకీయం అద‌ర‌హో..!

తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టాన‌ని, రాజ‌ధానిని త‌ర‌లించేందుకు వీల్లేద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు…

మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల..కోర్టు కీలక ఆదేశాలు

రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. కోర్టు కీలక ఆదేశాలు మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా…

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు..జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీతాలు చెల్లించబోతున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్సార్…

అమరావతి ఉద్యమం 200 రోజుల రోజులకు చేరిన సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటలకు అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన

అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా 200 సిటీల నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా ప్రజా…

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం భేటీ అయింది…

YSRCP ఎంపీ రఘురామపై జగన్ వ్యూహం ఇదే.. లోక్‌సభ స్పీకర్‌తో ఎంపీల బృందం భేటీ.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు…

TDP ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ..ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి…

ఏవో లాభాలను ఆశించే ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని..రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు

తేల్చుకుందాం, ఎన్నికలకు రెడీగా ఉండు.. రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపీల సంచలన వ్యాఖ్యలు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆ…

అనూహ్యం.. సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు..

జనసేనాని పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శుక్రవారం అనూహ్య పరిణామం…

క్రమశిక్షణ కమిటీ లేదు..సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు!

ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ షాక్!శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు, న్యాయనిపుణులు కలవనున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు…

తన వెనుక చంద్రబాబు ఉన్నారని.. తాను ఆయన ట్రాప్‌లో పడ్డానని..నేను వైసీపీ నుంచి వెళ్లడానికి ఆయనే కారణం: రఘురామ

చంద్రబాబును అప్పుడే కలిశా.. నేను వైసీపీ నుంచి వెళ్లడానికి ఆయనే కారణం: రఘురామ నన్ను బయటకు పంపాలనుకుని అక్రమ సంబంధం…

108 ప్రారంభోత్సవం,ఎంపీ మీ జన్మదినం ఒకే రోజు ఒకే రోజు రావడం యాదృచ్చికమా?లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా..టీడీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర ట్వీట్

ఎంపీ విజయసాయి పుట్టిన రోజే జగన్ చేతులమీదుగా.. టీడీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర ట్వీట్ ప్రజలకు వైద్యం అందిచడంతో పాటూ ప్రమాదాల్లో…

108 Vehicles Launch:ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు.

108 Vehicles Launch: ప్రజారోగ్యానికి జగన్ సర్కార్ భరోసా.. 108, 104 వాహనాలు ప్రారంభం ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్…

ఫేస్‌బుక్ ,వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి.. లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలచేశారు.

లోకేష్.. మీ ఆవిడను గొడవలోకి ఎందుకు లాగుతావ్.. వైసీపీ కౌంటర్ ఫేస్‌బుక్ ,వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి…

శ్రీకాకుళం జిల్లా పలాసలో(కోవిడ్‌ 19) రోగుల మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడాన్ని..జగన్ సీరియస్, ఇద్దరిపై వేటు

షాకింగ్: ప్రొక్లైనర్‌, ట్రాక్టర్‌లో కరోనా రోగుల మృతదేహాలు.. జగన్ సీరియస్, ఇద్దరిపై వేటు ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది….

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వేస్తారన్న వార్తలు..

రాజ్‌నాథ్ సింగ్‌తో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ ఢిల్లీ పర్యటిస్తున్న వైసీపీ ఎంపీ పలువురు బీజేపీ పెద్దలతో భేటీలు…

రైతులు కట్టాల్సిన ప్రీమియం.. ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం స్పష్టం..

019-20 నుంచి రైతులకు ఉచితంగా వైఎస్‌ఆర్‌ రైతు బీమా అమలవుతోంది. బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్…

మోడీ మనసులోని మాట…! సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం..!

కారోనా విలయతాండవం చేస్తుంది… ప్రతి రోజు వేల కొలదిలో కేసులు నమోదవుతున్నాయి వైద్య సిబ్బంధి దగ్గర వనరులు ఖాళీ అవుతున్నాయి….

జగన్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు. పార్టీలు మారినా, నిరసనలు , ప్రదర్శనలు చేసినా ,…