Andhra Pradesh

హామీలు మరచి దౌర్జన్యం కు దిగుతున్న టిడిపి

పేదవాడికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చే సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు దురహంకార పూరితమైన…

టీడీపీకి మరో షాక్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికపై రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్త.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త. ఈ సాయంత్రం…

భాగపరిష్కార రిజిస్ట్రేషన్ల పై సీఎం నిర్ణయం కుటుంబ సభ్యుల ఆస్తులు విలువ ఎంతైనా ఫీజు 20 వేలే చెల్లిస్తే సరిపోతుంది

కుటుంబ ఆస్తుల భాగ పరిష్కార రిజిస్ర్టేషన్లు చేసుకునే వారికి శుభవార్త. ఇప్పటివరకు ఆస్తుల విలువలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తూ…

గోరింత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకోవడం టీడీపీ కి బాగా అలవాటయిపోయింది

పెంచిన పెన్షన్ల పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ‘పసుపు’ రంగుని రాష్ట్రానికి పూసే ప్రయత్నం అధికార తెలుగుదేశం పార్టీ…

నాకు (రమాప్రభ)తో ఉన్న బంధానికి పేరు లేదు. అది సహజీవనం కూడా కాదు” అంటున్న శరత్ బాబు

నేను ఎవరి ఆస్తిలోనూ చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు.  ఎవరి పేరు చెప్పుకొని ఎదగలేదు. ఎంతోమంది పేరున్న వ్యక్తులే తమ వారసుల్ని…

ప్రకాశం లో కన్నకూతురిని కడతేర్చిన తండ్రి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ హత్య

ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొత్త పాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల…

ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసిన వైకాపా అధినేత జగన్*

ఆంధ్రప్రదేశ్లో శాంతియుతoగా, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో. ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా అధినేత…

చంద్ర బాబు పై కాగ్ రిపోర్ట్, పడగెత్తిన సోషల్ మీడియా

ఈ కాగ్ రిపోర్టు కు జవాబు చెప్పాల్సింది ,మరెవరో కాదు…శ్రీమాన్ శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడుగారు….తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే…….

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహర్దశ త్వరలో 100 కోట్ల నిధులు విడుదల

కేంద్రం రాష్ట్రీయ ఉచ్ఛతార్ అభియాన్ పథకం( రూసా)_2 కింద 100 కోట్లు విడుదల చేయడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసిన…

రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు అంటున్న రోజా

సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీ పేరుతో, మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు కుంకుమ…

అవినీతి బాబును గద్దె దించండి ఏపీ ప్రజలకు అమిత్ షా పిలుపు*

అవకాశవాదానికి నిలువెత్తు రూపమైన చంద్రబాబును మళ్లీ ఏపీలో అధికారంలోకి రానీ వద్దని .బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రజలకు పిలుపునిచ్చారు….

చిగురుపాటి జయరాం హత్య కేసులో తమ బంధువుల పైనే అనుమానాలున్నాయి అతని భార్య పద్మశ్రీ ఆరోపణ*

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాo హత్య కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో జయరాం బంధువుల…

మమతా బెనర్జీకి అండగా నిలుస్తాను అంటున్న చంద్రబాబు

ఎన్నికల ముందు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను చంద్రబాబు తప్పు పట్టారు. కలకత్తా లో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు….

మూడేండ్లుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య చెప్పకుండా దాచిపెట్టింది మోడీ సర్కార్…. అంకెలు దాచవచ్చు, రైతుల ఆందోళన దాగదు కదా!

గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టాలలో రైతులమీద కాల్పులు జరిపింది. ఢీల్లీ పోలిమేరలో నీటి ఫిరంగులు , టియర్ గ్యాస్,…

మిస్టరీ వీడబోతున్న జయరాం హత్య విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరా హత్య కేసు మిస్టరీ ఒక రా కొలిక్కి రానుంది. ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు…

సైబర్ క్రైమ్ లో కొత్త దారులు వెతుకుతున్న హ్యాకర్లు కేవలం రెండు మెయిల్స్ పంపి 45 లక్షలు కాజేశారు

ముంబాయిలోని ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ప్రశాంత్ కంపెనీ కరెంట్ ఎకౌంటు కి లింక్ పెట్టారు దానితో బ్యాంక్ కార్యకలాపాలన్నీ…

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవబోతున్న వైసీపీ అధినేత జగన్, త్వరలోనే డిల్లీ బాట!

గత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ లో వెనుకబడడం వల్లే స్వల్పమే తేడాతో ఓటమి పాలైన భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్….

‘యాత్ర’ ఫస్ట్ టికెట్ ధర వేలంపాటలో4.37 లక్షలకి యూఎస్ లో ఒక అభిమాని సొంతం.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. రాజశేఖర్ జీవిత చరిత్రలో అత్యంత…

అమరావతి అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష కు బాసటగా వైసిపి విశాఖ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటాన్ని కొనసాగిస్తానని ఇందులోభాగంగా సోమవారం అమరావతి అసెంబ్లీ ముందు వైఎస్సార్సీపీ ఒకరోజు…

అప్లికేషన్ విధానంతో అభ్యర్థుల ఎంపిక కొత్త విధానం తో పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ కమిటీ లో అవకాశం కోసం జనసేన అభ్యర్థులంతా ఎదురు చూస్తూ ఉంటే, పిడుగులా అసెంబ్లీ టికెట్ల కోసం…

You may have missed