Andhra Pradesh

కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి… విజయ బాపినీడు మృతిపై…

దర్శకుడు, నిర్మాత, విజన్ వున్న వ్యక్తి విజయ బాపినీడు. ఆయన తన వృద్ధాప్యంలో ఉండగానే మరణించారు. మెగాస్టార్ చిరంజీవి కన్నీరుమున్నీరయ్యారు.ఎందుకంటే ఆయనకు…

చలో ట్రైన్ -18 లో… టికెట్ ధర తగ్గింపు…వందే భారత్‌…

భారత్‌లో తయారీ’ కింద నిర్మించిన తొలి ఇంజిన్‌ రహిత సెమీ-హైస్పీడ్ రైలు ‘వందే భారత్‌’(ట్రైన్‌-18) టికెట్‌ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు…

బాబుగారి ఇంగ్లిష్ పలుకుల వింటే.. దడుచుకోవాల్సిందే..

సహజంగా ఇంగ్లీష్ రాక బట్లర్ ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేసే వాళ్ళని కానీ బట్లర్ ఇంగ్లిష్ కన్నా దారుణంగా మాట్లాడారు తెలుగుదేశం…

ప్రియాంక హవాతో… కల్లోలం గా మారిన కూటమి…

కాంగ్రెస్ ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రియాంక వాద్రా రంగంలోకి దిగారు. అచ్చంగా నానమ్మ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంకను చూసి…

తెలంగాణలో పవన్ కి అంత సీన్ ఉందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నాడో లేక, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడో తెలియదు కానీ…

లక్ష రూపాయలు ఫైన్, రోజంతా కోర్టులో కూర్చోండి.. సీబీఐ ఏడీ నాగేశ్వరరావుకు సుప్రీం షాక్….

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానాతో పాటూ.. కోర్టు బెంచ్‌ లేచే వరకు (విశ్రాంతి కోసం లేచే వరకు) గదిలో…

ఈ రోజు నుంచి ఏపీలో తలసాని పర్యటన .. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

లోక్‌సభతోపాటు ఏపీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ నెల రోజుల వ్యవధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ…

రోజాకు ప్రత్యర్థి ఎవరు.. గాలి కుటుంబంలో చీలిక…

ఇటీవలే నగరి నియోజకవర్గంలో గ్రేట్ ఆంధ్ర నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్కేరోజా స్పష్టమైన లీడ్ లో ఉన్నారని…

రాష్ట్రపతిని కలిసిన బాబు.. ఏపీకి న్యాయం చేయాలని వినతి

ధర్మపోరాటాన్ని బీజేపీ, వైసీపీలే విమర్శిస్తున్నాయని, అవి మినహా అన్ని పార్టీల మద్దతు ఏపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా…

ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష ముగించిన చంద్రబాబు.. అమిత్ షా లేఖకు కౌంటర్..

బీజేపీ, కేంద్రం దాడి చేస్తే.. మేము ఎదురు దాడి చేస్తాం. తప్పు చేస్తున్నామని పశ్చాత్తాపం కూడా మోదీ, అమిత్ షాలకు…

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ బాబు భవిష్యత్ అంతా ఫైర్ బ్రాండ్ మీదనే ఉందట

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఈడీ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో…

ప్రకాశం జిల్లా టీడీపీకి ఆమంచి రాజీనామా? ఎందుకు? బుజ్జగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలం

ప్రకాశం జిల్లా టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని నేతల మధ్య అసమ్మతి బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ తాజాగా…

వినియోగదారుల సమాచారంపై నిఘా కోసం ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్‌..

గత సంవత్సరం యూజర్ల సమాచార దుర్వినియోగం అవుతోందంటూ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పెద్ద సంక్షోభమే ఎదుర్కొంది. అప్పట్లో మన దేశంలోనూ సంస్థకు తాఖీదులు…

ఈవీఎంలతోనే ఎన్నికలు.. వేరే మాటే లేదు

రానున్న ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీదనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పష్టంచేశారు. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి…

పార్టీ నేతల్ని తన గ్రిప్ లో కేసీఆర్.. గుబులుగా గులాబీ నేతలు

KCR ముఠా పింక్ నాయకులు రాష్ట్రం ఏదైనా కానీ అధికారపక్షం హడావుడి ఎంత ఉండాలి?  కానీ.. తెలంగాణలో మాత్రం అందుకు…

ఓటుకు నోటు విచారణలో బాబు శిష్యుడికి చుక్కలు….ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తును ముమ్మరం

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఇష్యూలో కీలక భూమిక పోషించిన వారి…

ఈడీ దృష్టి మొత్తం దేనిపైన ఉంది?  వేం నరేందర్ కు వచ్చిన కాల్స్ ఎవరు చేశారు?

ఓటుకు నోటు కేసుకు సంబంధించి కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ పాత్ర ఉందని…

చిక్కకుండా తిరుగుతున్న…..ఇక్రిశాట్‌లో భయం భయం చిక్కని చిరుత

పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థలో చిరుత పులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. దాన్ని పట్టుకునేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేసినా తప్పించుకుని తిరుగుతోంది….

టైమ్ ఎందుకో, మైత్రీ మూవీస్తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది

మైత్రీమూవీస్.. టాలీవుడ్ లోకి సర్రున దూసుకువచ్చిన నిర్మాణ సంస్థ. చకచకా బ్లాక్ బస్టర్ లు కొట్టిన సంస్థ. కానీ ఇప్పుడు ఆ…

ఓటుకు నోటు కేసు.. సంబంధించి వీడియో పుటేజీల్లో రేవంత్ చిక్కుకున్నారు

ఈడీ ముందుకు రేవంత్! తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటుకు నోటు కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్…

స్విగ్గీ స్టోర్స్‌ లో నిత్యావసర సరకులు

ఇప్పటివరకు కేవలం ఆహారపదార్థాలను మాత్రమే సరఫరా చేసే ‘స్విగ్గీ’.. ఇకపై నిత్యావసర సరకులు కూడా డెలివరీ చేయనుంది. దీనికోసం ‘స్విగ్గీ స్టోర్స్‌’లను…

ఫలితాలు వెల్లడించే తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు

డీఎస్సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 15న ప్రకటిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పదోతరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్‌…

కొణతాల వారి ముద్దుబిడ్డ , శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ

జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ కి ఊపిరిలు పోసినది నాటి రాజసేకరుని దీక్ష అయితే… నాటి రాజసేకరుని ఏలూరు కాలువ నేపధ్యం…