Andhra Pradesh

జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంటే..రాజధాని ఎలా మారుస్తారు.. వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోళ్లు రాజధాని ఎలా మారుస్తారు.. వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు ఏపీ 3 రాజధానులపై అధికార వైసీపీ…

ఏడాది కాలంలో 52 బిల్లులు పాస్‌..చారిత్రక రిజర్వేషన్లు, సంక్షేమానికి చెందిన బిల్లులు పాస్‌ చేసినట్లు..హైకోర్టులో విచారణపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

ఏపీలో మూడు రాజధానులపై హైకోర్టులో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని…

ఏపీలో ఉప ఎన్నిక సందడి..ఆగస్టు 13.. ఆగస్టు 24 పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు..

నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13.. ఆగస్టు 24 పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ఉంటాయి. ఖాళీగా…

ఒకవేళ మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్తే మాత్రం…!జగన్ సర్కార్ ముందు టీడీపీ నిలబడుతుందా? చంద్రబాబు అసలు ఏం ఆలోచిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారంగా మారాయి. మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ పడటంతో టీడీపీ మింగలేక కక్కలేక…

చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఈ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజాతో పాటూ మరికొందరు ట్వీట్స్ చేశారు. చంద్రబాబు త్వరగా…

జగన్ సర్కార్‌.. ఏపీ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు

గతంలో అమరావతిని రాజధానిగా అంగీకరించారని.. ఇప్పుడు ఏపీ ప్రజల్ని మీరు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం రావాలని.. ఎలా…

న్యాయమూర్తులు వెళ్లే మార్గంలో..అమరావతి రైతులు మోకాళ్లపై నిలబడి న్యాయం చేయాలని వినూత్న నిరసన ప్రదర్శించారు.

హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతుండటంతో అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. న్యాయమూర్తులకు…

ఏపీ: కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15వేలు సాయం.. జగన్ సర్కార్ జీవో

ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లకు రూ.12…

ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే ఈ రాజధాని క్రీడ: పవన్ కళ్యాణ్

రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు…

న్యాయ పోరాటానికి సమయం వచ్చేసింది..జనసేన టెలీకాన్ఫరెన్స్‌లో కీలక నిర్ణయం

ఏపీలో మూడు రాజధానులపై న్యాయ పోరాటం చేసేందుకు సమయం వచ్చేసిందని జనసేన నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు పూర్తిస్థాయి…

బాబు పాపం పండిందనో తెలియదు కానీ..మోడీ పేరు చెప్పి పుండుమీద కారం చల్లుతున్న బొత్స!

అవకాశం దొరికిందనో లేక బాబు పాపం పండిందనో తెలియదు కానీ… అమరావతి రైతులను మోసం చేసిన పేరు చెప్పిన బాబును…

జ‌గ‌న్ దూకుడు ముందు… ఇప్పుడు మీ 40 ఏళ్ల అనుభ‌వం ఏమైంది చంద్ర‌బాబు?

రాజ‌కీయాల్లో 40 ఏళ్ల అనుభ‌వం అని ప‌దే ప‌దే గొప్పులు చెప్పుకునే చంద్ర‌బాబు కేవ‌లం 4 నెల‌ల్లోనే తేలిపోయారా ?…

వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్.. ఢిల్లీ వెళ్లిన సీబీఐ అధికారులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణను సీబీఐ అధికారులు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్,…

లైన్ క్లియర్..జగన్ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్ .. చంద్రబాబు ఆశ కూడా అదే!

మూడు రాజధానులకు గవర్నర్ లైన్ క్లియర్ చేసేశారు. ఇప్పుడు జగన్ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్ అదేనా.. చంద్రబాబు కూడా…

YS Jagan: ఇబ్బందులు తప్పవు.. ఆలోచించుకో.. కేసీఆర్ పరోక్ష సంకేతాలు..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల వివాదం విషయంలో కేంద్రం తీరుతో అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రం…

కీల‌క‌మైన నాయ‌కులు కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు…సీనియ‌ర్లు సైతం భ‌య‌ప‌డి పోతున్నారు..ఇలా అయితే.. బాబుకే ధైర్యం చెప్పేవారు కావాలేమో..!

అవును! ఇప్పుడు ఈ మాట టీడీపీ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో నైరాశ్యం ఏర్ప‌డింద‌ని.. సీనియ‌ర్లు సైతం…

బిగ్ బ్రేకింగ్…ఏపీలో సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదముద్రవేశారు.

ఏపీ 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు…

విశాఖకు రాజధాని తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్..ఆగస్టు 15న భూమి పూజ

ఏపీ రాజధాని తరలింపునకు మూహూర్తం ఫిక్స్.. అదే రోజు భూమి పూజ! విశాఖకు రాజధాని తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్…

Vizag Metro: విశాఖవాసులకు గుడ్‌న్యూస్.. ఆ కల నెరవేరబోతోంది

ట్రామ్‌కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్‌ దేశాల ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు. డీపీఆర్‌ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో…

3 కాదు, ప్రతి జిల్లాను రాజధానిగా చేయాలి: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుఆంధ్రప్రదేశ్‌లో…

ఆమెకు మరో 3 నెలలు ఛాన్స్ ఇవ్వండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ!

ఆమెను మరో ఆరునెలలు కొనసాగించాలని అప్పట్లో కోరారు.. కేంద్రం మాత్రం మూడు నెలలే పొడిగించింది. ఈ పదవీకాలం కూడా సెప్టెంబరుతో…

ఈఎస్ఐ స్కీమ్ లబ్ధిదారులకు ప్రయోజనం కేంద్ర కీలక నిర్ణయం.. మెటర్నిటీ ఖర్చుల పెంపు..మోదీ శుభవార్త..

తక్కువ జీతం ఉన్న వారికి మోదీ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ…

You may have missed