Andhra Pradesh

యూకేజీ పిల్లాడి ఏపీ ఎగ్జిట్ పోల్స్‌.. సోషల్ మీడియాలో వైరల్!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై జాతీయ సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి వరకు బోలెడు మంది ఎగ్జిట్…

ఫలితాలకు ముందురోజే టీడీపీ నేత దారుణ హత్య.. డోన్‌లో ఉద్రిక్తం

కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు పడగవిప్పాయి. టీడీపీ నేతను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. డోన్‌ మండలం మల్లెంపల్లిలో…

వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిసినా… మనశ్శాంతి కోసం టీడీపీ పార్టీ నేత సాధినేని యామిని చేసే ప్రయత్నం ఇది

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు ఆ పార్టీ నేత సాధినేని యామిని. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని…..

ప్రత్యక్ష ఎన్నికల్లో నారా లోకేశ్‌ తొలి విజయం? చినబాబు చరిత్ర తిరగ రాస్తారా?

ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన నేతల్లో నారా లోకేశ్ ఒకరు. ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడమే…

అనుభవం Vs మార్పు.. అలుపెరుగని బాటసారికి మళ్లీ గెలుపు ఖాయమా?

జాతీయ రాజకీయాల్లో ఈసారి మరింత కీలకంగా వ్యవహరిస్తున్న, కుప్పం నియోజకవర్గం నుంచి వరసగా ఏడోసారి పోటీ చేస్తున్న చంద్రబాబు.. ఈసారి…

ఒక్క నిమిషంలో ఫలితాలు.. ఈవీఎంలో ఓట్లను ఇలా లెక్కిస్తారు

ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను ఎలా లెక్కిస్తారు? ఒక ఈవీఎంలో ఫలితాన్ని తెలుసుకోడానికి ఎంత సమయం పడుతుంది? ఓట్ల లెక్కింపు ప్రక్రియను……

‘బాబు ఇక రాజకీయ నిరుద్యోగి .. అందుకే దేశ దిమ్మరి యాత్రలు’

23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు….

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో బుధవారం పర్యటిస్తున్నారు…

నేడు కుప్పానికి సతీసమేతంగా బాబు.. ప్రత్యేకత ఇదే!రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం…

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ…

రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ… కార్యాచరణపై చర్చమే 23న ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణపై రాహుల్, చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది….

ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదనే విషయం ఆసక్తికరంగా మారింది…

అధికార టీడీపీ మళ్లీ గెలవనుందా? వైస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయో వివరాలు మీకోసం. ఏపీ…

కేసీఆర్, జగన్‌‌ల వద్దకు కాంగ్రెస్ దూతగా కమల్‌ నాథ్!

సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంటుండగా, కేంద్రంలో ప్రభుత్వాన్ని తామే తిరిగి ఏర్పాటుచేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే,…

జగన్‌‌ను ఆశీర్వదించి ప్రత్యేక పూజలు చేసిన రమణదీక్షితులు!

కడప పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ…

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎంతో సీఎస్ సీన్ హైలెట్!ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ…

ఫలితాల తర్వాత వైసీపీ అధినేత ఫ్యాన్ వాడటం మానేస్తారు.. టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. మరో పది రోజుల్లో ఫలితాలు వెలువడనుండగా, అధికార…

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై…

వైఎస్ వివేకా కూతురు సునీతకు… హత్య చేసింది ఎవరో తెలుసు ?

ఇంట్లో జరిగిన హత్య ఇంటి దొంగలే చేసారని పరమేశ్వరరెడ్డి చెప్పారన్నారు. వైఎస్ వేకానందరెడ్డి చనిపోయాడని ఫీజర్ ఇంటి ముందు పెట్టిన…

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది….

ఏపీలో త్వరలో స్థానిక సమరం.. 3 దశల్లో ఎన్నికలుఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ…

ఓటుకు నోటు వ్యాఖ్యలు.. జేసీ దివాకర్‌రెడ్డికి ఈసీ షాక్

కొద్దిరోజుల క్రితం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి…

సర్వేలతో జనసేనకు పనిలేదు.. ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని జనసేన ధీమా …

‘జనసేనకు నిశ్శబ్ద విప్లవం.. ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు’సర్వేలతో జనసేనకు పనిలేదు.. ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని జనసేన ధీమా…

మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు?

‘వైసీపీ ఎమ్మెల్యేల్ని కొన్నప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి బాబూ’ మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు…

40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. మోదీ సంచలన వ్యాఖ్యలు…

మీ పార్టీలో తిరుగుబాటు వస్తుంది, 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని మోదీ దీదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు…

వైసీపీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరినట్టు ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ…

బాబు ఫోటో మార్ఫింగ్.. వర్మపై టీడీపీ నేత కేసుచంద్రబాబు మెడలో వైసీపీ కండువాను జగన్ కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ…

రాష్ట్రం రావణకాష్టం, ఇదేనా ప్రజాస్వామ్యం.. ఢిల్లీలో చంద్రబాబు

ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ఈసీ…