Satya Narayana

బ్యాంకు పోస్టల్ డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై పన్ను పరిమితి పెంపు

పోస్టల్ బ్యాంకు డిపాజిట్ల పై వచ్చే ఆదాయంపై టిడిఎస్ పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి వివరించారు. ఆదాయపన్ను పరిమితి ప్రస్తుతం 10,000…

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు*

శాసనసభ వేదికగా శుక్రవారం .బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు . రాష్ట్రానికి చెప్పినదానికంటే కేంద్రం ఎక్కువే చేసిందని చెప్పగానే….

అమెరికాలో 200 తెలుగు విద్యార్థులుఅరెస్టు, రంగంలోకి దిగిన తెలుగు సంఘాలు

అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్టు చేశారు. బాధితులతో తెలుగు సంఘాల ప్రతినిధులు ఫోన్లో మాట్లాడుతున్నారు. వారికి న్యాయం సహాయం అందించేందుకు…

అక్రమాస్తులతో పట్టుబడ్డ అనకాపల్లి MINES ఏడి శివాజీ

శివాజీకి కోట్లలో ఆస్తులు ఉన్నాయి. రెండు కార్లు ఉన్నాయి. ఓ మోటారు సైకిలు ఉంది. అయినా సాదాసీదాగా కనిపించాలనే ఉద్దేశంతో…

నచ్చిన ఛానల్ లను ఎంపిక చేసుకుని చూసే ఛానల్ కే వినియోగదారుడు డబ్బులు చెల్లించాలి

ఇక టెలివిజన్లో చూసే ఛానల్ కే వినియోగదారు డబ్బులు చెల్లించాలి. నచ్చిన ఛానల్ లను ,ఎంపిక చేసుకునివాటికి మాత్రమే నగదు…

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర బంద్*

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని, కోరుతూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం…

ఎన్నికల ముందు ఎవరితో పొత్తు పెట్టుకోబోమని జగన్ స్పష్టం

ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని,  వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన…

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం!

చరిత్రలోనే బుధవారం చీకటి రోజు, హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం. ఈ ప్రమాదంలో…

రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరిక…

ముందుగా నిర్ణయించుకున్నటే టిడిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరారు. కడప జిల్లా రాజంపేట నుండి 2014 ఎన్నికల్లో…

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశే”ఖర్ రెడ్డి జీవితం ఆధారంగా నిర్మించిన” యాత్ర ” సినిమా దర్శకుడు మహీ రాఘవ ముచ్చట్లు*

మహానటి  తర్వాత తెలుగు చిత్రసీమలో  బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ జీవితగాధను “యాత్ర”…

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి

అధికార టిడిపి కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. టిడిపి నుండి జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో…

తుంపాల వి.వి.రమణ సుగర్ ఫ్యాక్టరీ లో క్రాసింగ్ నిలిపివేయడంతో చెరుకు రైతుల ఆందోళన…

గత పది రోజులుగా తుంపాల వీ.వీ.రమణ సుగర్ ఫ్యాక్టరీ లో చెరకు క్రషింగ్ కు నోచుకోలేక పోవడంతో ఫ్యాక్టరీ ఆవరణలోనే…

సర్వేల పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు అంటూ మండిపడుతున్న మల్ల విజయప్రసాద్.

పలు ప్రాంతాల్లో పల్స్ సర్వే పేరుతో సోషల్ మీడియా బృందం హల్ చేస్తూ స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ…

ఏపీలో మొదలు కాబోతున్న ఎన్నికల రణరంగం

ఏపీలో ఎన్నికల వేడి మొదలవుతుంది. ఎన్నికల పనులు మొదలవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ వూహ కమిటీ తో మీటింగ్ నిర్వహించారు….

వైయస్సార్ అధినేత జగన్ ధైర్యంగా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎప్పుడు క్లారిటీ గా ఉంటారు, పార్టీ నిర్ణయాలు, ఎన్నికల హామీలు, ప్రకటనల విషయంలో ఆయన చాలా…

జనవరి 30 అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీజీ వర్థంతి

మానవులుజన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే ఉంటారు. సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా…

వైసిపి పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు నాయుడు

రాజకీయ క్రీడలో ఎత్తులు, పైఎత్తులు వేయడంలో చంద్రబాబు అపర చాణక్యుడు అనేవారు. మొన్నటి వరకు బాబు కూడా అలాగే ప్రవర్తించి…

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారు

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన అత్యాచారం ఘటనపై జాతీయ దర్యాప్తు…

హోదాను అడ్డుకున్న వారికి తగిన బుద్ధి చెప్పాలి ఇంటికో ఉద్యోగం అని మోసం చేసిన చంద్రబాబు

హోదాను అడ్డుకునే వారికి తగిన బుద్ధి చెప్పాలని వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. ఎన్ఏడి లోని…

వైఎస్సార్సీపీలోకి కేతిరెడ్డి రామాకోటా రెడ్డి తన అనుచరులతో పార్టీలో చేరిక

కోటా రెడ్డి తన అనుచరులతో కలిసి బుధవారం హైదరాబాద్లోని వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ను ఆయన నివాసంలో కలిసి పార్టీలో…

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్న ప్రియాంక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం

ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో డిమాండ్లు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా తొలిసారి ఉత్తరప్రదేశ్ను…

కొత్త రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు

రాష్ట్ర మంత్రివర్గం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు e w s లకు…

గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించిన సీఎం చంద్రబాబు

గత ఎన్నికల్లో నెగ్గేందుకు ఎడాపెడా వాగ్దాననాలు చేశారు చంద్రబాబు. అధికారం చేపట్టాక హామీలను గాలికొదిలేసిన బాబు. మరోసారి ఎన్నికల ముంగిట…

అస్థిర అవినీతి కూటమి ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మోదీ

మోదీ వ్యతిరేకంగా కూటమి కడుతున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరొక్కసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీలకు ధన బలం ఉంటే…